24, అక్టోబర్ 2011, సోమవారం

అమెరికాలో నలుగురు ఆంధ్రుల దుర్మరణం


తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆంధ్రులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన మాజీ కౌన్సిలర్ జొన్నల రాజేంద్రప్రసాద్(46), ఆయన అల్లుడు వెంకటాచలం, అతడి స్నేహితులు ఆకుల సత్యేంద్ర, సుమంత్‌రాజన్ ఉన్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వీరు కారులో వెళ్తుండగా.. రాంగ్ రూట్‌లో అతి వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న కారు దగ్ధమైపోయింది.

జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ శాడిజం: గట్టు

హైదరాబాద్: జర్నలిజం ముసుగులో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ శాడిజం, రౌడీయిజం చూపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఈ మధ్యాహ్నం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత తరపున తాము మాట్లాడితే కుక్కలు, నక్కలు అయితే, ఏబిఎన్ ఛానెల్ లో అతని తరపున మాట్లాడిన వారు కూడా జంతువులు అవుతారా అని ఆయన ప్రశ్నించారు. రాధాకృష్ణ భాష దారుణంగా ఉందన్నారు. అది జర్నలిజాన్ని అవమానపరచడమేనన్నారు. కుక్కలు, నక్కలు ... అనే భాష సరైంది కాదన్నారు. భాష మార్చుకోమని సలహా ఇచ్చారు. తాము అటువంటి భాష వాడం అని చెప్పారు. వాస్తవానికి ఆ రకమైన భాష మాట్లాడినవారికి సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా లేదన్నారు. అది దమ్ము ఉన్న ఛానెల్ కాదు, దగ్గు సర్వరోగాలు ఉన్న ఛానెల్ అన్నారు.
తమ నేత జగన్ పై పదేపదే తప్పుడు కథనాలను ప్రసారం చేయడం జుగుప్సాకరంగా ఉందని చెప్పారు. ఇప్పటికీ తమ సవాల్ కు తాము సిద్దంగా ఉన్నామన్నారు. తాము సవాల్ చేసింది ఏమిటీ? మీరు మాట్లాడేది ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఆర్ త్రయం (రాధాకృష్ణ, రవిప్రకాష్, రామోజీ రావు) వచ్చి వారు ప్రసారం చేసినవి రుజువు చేసి, ఆ భవనాన్ని తీసుకోమని చెప్పామని, ఇప్పటికీ ఆ మాటకి కట్టుబడే ఉన్నామని స్పష్టం చేశారు. మీడియా వారిని తీసుకొని ముగ్గురూ లేక ఒక్కరే వచ్చినా సరే అన్నారు. జగన్మోహన రెడ్డి నివాసంలో 70 ఏసి గదులు, ఎస్కలేటర్లు, 150 సిసి కెమెరాలు, అనేక లిఫ్టులు, అధునాతన స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్, విదేశీ బార్ ఉన్నాయని ప్రసారం చేశారు. మరో 24 గంటల సమయం ఇస్తున్నామని, వచ్చి వాటిని రుజువు చేయమని ఆయన సవాల్ విసిరారు.
రెడీ, రెడీ.... అంటే ఏంటని ప్రశ్నించారు. ఇలాగే రెడీ రెడీ అని కడప ఎన్నికలలో కొందరు తొడకొడితే తొడ వాసిపోయిందన్నారు. ఆ తొడ వాపు, నొప్పి తగ్గడానికి అమృతాంజనం ఆరు నెలలు రాసినా తగ్గలేదన్నారు.
సత్యవీడు వద్ద సెజ్ లో టివి9కి చెందినవారికి స్థలం కేటాయించినందుకు ఎంత ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మీడియాని అడ్డం పెట్టుకొని వారు అడ్డంగా సంపాదించారన్నారు. అందరూ తప్పుడు కథనాలు ప్రసారం చేసినందునే తాము ఈ ప్రశ్నలు అడుగుతున్నామన్నారు.
ఆ పార్టీ మరో అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ జగన్ పై ఆరోపణలు రుజువు చేయకపోతే ఛానెల్ మూసుకుంటారా? అని రాధాకృష్ణని ప్రశ్నించారు. పాత తప్పుడు కథనాలనే ప్రసారం చేస్తూ, తమ నేతని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ ని దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదన్నారు.
తమని పెంపుడు జంతువు అన్న రాధాకృష్ణ ఎవరికి పెంపుడు జంతువు అని ఆయన ప్రశ్నించారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్, పత్రిక మూసివేసే పరిస్థితి వచ్చిందని అందువల్లే జీరో నుంచి మొదలు పెడదామని ఆయన అంటున్నారన్నారు. అదీగాక ఆయనకు బ్లాక్ మెయిల్ చేసే అలవాటు ఉన్నందున కూడా అలా అంటున్నార్నారు. కొన్ని పత్రికలు, కొన్ని ఛానెల్స్ జగన్మోహన రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి తమ నేతపై ఈ రకమైన ప్రసారాలు చేస్తున్న మీరు ఎవరికి పెంపుడు జంతువులని ఆయన ప్రశ్నించారు.


నామినేషన్ దాఖలు చేసిన డీఎస్
హైదరాబాద్ : శాసనమండలి సభ్యత్వానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చిరంజీవి, పలువురు మంత్రులు హాజరయ్యారు. అంతకు ముందు డీఎస్ విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తన సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. ఆయన ఈ సందర్భంగా సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు.
'డీఎస్ ఎంపికకు తెలంగాణకు సంబంధం లేదు'
హైదరాబాద్ : ఎమ్మెల్సీగా డీ శ్రీనివాస్ ఎంపికకు, తెలంగాణ అంశానికి సంబంధం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. డీఎస్ ఎంపిక ఢిల్లీలో జరగలేదని, ఆయనకు ఉన్న అనుభవం దృష్ట్యా ఎమ్మెల్సీగా ఎంపికయ్యారన్నారు. శాసనమండలి స్థానం పొందని ఆశావాహులకు భవిష్యత్ లో మంచి పదవులు ఉంటాయని బొత్స అన్నారు.


రేపటి నుంచి సమ్మె విరమించే అవకాశం
హైదారబాద్: సకల జనుల సమ్మె రేపటి నుంచి విరమించే అవకాశం ఉంది. సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘంతో తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు సమావేశం ముగిసింది. వారి చర్చలు ఫలించాయి. సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా ఈ నేతలు సమావేశమవుతారు. ఆ సమావేశంలో నేతలు సమ్మె విరమణకు అంగీకరించే అవకాశం ఉంది. సమ్మె కాలాన్ని సెలవు దినాలుగా పరిగణించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. నోవర్క్-నోపే జిఓ అమలులో ఉన్నందున జీతం అడ్వాన్స్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. అలాగే జిఓ 177ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగ సంఘాల తరపున ఢిల్లీకి ఒక కమిటీని ప్రభుత్వం తరపున తీసుకువెళ్లడానికి అంగీకారం కుదిరే అవకాశం ఉంది. వారు ఢిల్లీలో తెలంగాణ వాదం వినిపిస్తారు. ఉద్యోగుల డిమాండ్స్ అన్నింటినీ ప్రభుత్వం అంగీకరించే అవకాశం ఉంది.
సమ్మె విరమణపై జెఎసిలో అంతర్యుద్ధం
హైదరాబాద్: సకల జనుల సమ్మె విరమణపై తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసిలో అంతర్యుద్ధం మొదలైంది. సమ్మె విరమించాలని కొందరు, సమ్మె కొనసాగించాలని కొందరు పట్టపడుతున్నారు. సచివాలయం సి-బ్లాక్ ముందు రెండు వర్గాలు ధర్నాకు దిగాయి.


మైసూరులో తెలుగుపీఠం ఏర్పాటు విరమణ
హైదరాబాద్: మైసూరులో తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రం (తెలుగు పీఠం) ఏర్పాటుని కేంద్ర మానవవనరుల శాఖ విరమించుకుంది. ఈ అధ్యయన కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్ర కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ కు ఒక లేఖ రాశారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఈ అధ్యయన కేంద్రంని ఏర్పాటు చేయమని ఆయన కోరారు. గతంలో కూడా పలువురు భాషాశాస్త్రవేత్తలు ఈ కేంద్రంని రాష్ట్రంలోనే ఏర్పాటు చేయమని కోరిన విషయం తెలిసిందే.

దిగ్గజాల మధ్య ధీరుడు ! : 'మావీరన్‌'గా తమిళంలో మగధీర అనువాదం

మిళ సినీరంగంలోనికి రామ్‌చరణ్‌తేజ్‌ను ఆహ్వానిస్తున్నామని పద్మశ్రీ కమల్‌హాసన్‌ అన్నారు. గీతాఆర్ట్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌, కాజల్‌, శ్రీహరి ప్రధాన తారగణంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'మగధీర' తమిళంలో 'మావీరన్‌' పేరుతో అనువాదమవుతోంది. ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నయ్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరయిన కమల్‌హాసన్‌ తొలి సిడిని విడుదల చేసి, దర్శకుడు మణిరత్నంకు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తొలిరోజుల్లో బాలచందర్‌ దర్శకత్వంలో చిరంజీవీ, తాను చేశామని, చెన్నయ్ లో ఒకే వీధిలో వున్నామని గుర్తుచేసుకున్నారు. తాను మగధీర గురించి విన్నానని, ఏదో అదృష్టం, పాపులారిటీ వల్ల చరణ్‌కు వచ్చిన విజయం కాదని అన్నారు. అతని నటన, సాంకేతిక పరిజ్ఞానం ప్రేక్షకులను ఆకట్టు కున్నాయని, విదేశాలలో భారతీయ సినిమా అంటే ముంబాయే అనే పేరువుందని, కానీ ముంబరుతో పాటు దేశంలోని పలు భాషలలో అంతర్జాతీయ స్థాయి చిత్రాలను నిర్మించిన వారు వున్నారని పేర్కొన్నారు.
తమిళ, తెలుగు సినీరంగాలకు ప్రత్యేక అనుబంధం వుందన్నారు. ఈ రెండు భాషల వారు కలిస్తే నూతనత్వాన్ని తీసుకురాగలమని అన్నారు. తనకు ప్రాంతీయభేధం లేదని, కన్యాకుమారీ నుండి కాశ్మీర్‌ వరకు అంతా నా ప్రాంతమేననని అన్నారు. తెలుగు, తమిళ రంగాల స్నేహం ఇలాంటి వేదికలు ముందుకు తీసుకెళుతాయని అన్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే సమయంలో విడుదల చేస్తే బాగుండేదని అన్నారు.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ...తరుచూ ఈ సినిమా గురించి చర్చించామని, ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న రెడ్‌జెయింట్‌ మూవీస్‌ అధినేత ఉదయానిధి స్టాలిన్‌ మాట్లాడుతూ...చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుండి తనకు ప్రత్యేక అభిమానం వుందన్నారు. ఆయన డాన్స్‌ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తొలిపాటలో చరణ్‌తో పాటు చిరంజీవి డాన్స్‌ చేయడం గురించి విన్నానని, ప్రివ్యూ సమయంలో చిరంజీవి డాన్స్‌ చేసే సన్నివేశం లేదన్నారు.
తమిళ వర్షన్‌లో ఈ సన్నివేశాన్ని తొలగించామని నిర్వాహకులు పేర్కొన్నారన్నారు. కానీ, తప్పకుండా ఆ సన్నివేశం వుండాలని కోరామన్నారు. ఆయన డాన్స్‌ అంటే ఇక్కడి ప్రజలకు కూడా ఎంతో ఇష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రాజమౌళి, దర్శకుడు కెఎస్‌. రవికుమార్‌, నిర్మాత ఆర్‌బి. చౌదరి, సుహాసిని మణిరత్నం, అల్లు అరవింద్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

తమిళనాడు స్థానిక ఎన్నికల్లో 102 ఏళ్ల దళిత మహిళ ఘన విజయం

చెన్నయ్: తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 102 ఏళ్ల దళిత మహిళ తడగతి ఘన విజయం సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కొద్ది రోజుల క్రితమే ఫౌజాసింగ్‌ అనే భారత సంతతి వ్యక్తి శతవసంతాలు పూర్తి చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కగా ఇప్పుడు తడగతి ఆ రికార్డులను తిరగరాసి ఏకంగా స్థానిక సంస్థల సభ్యురాలిగా ఎన్నికైంది. చెన్నయ్ కి 450 కి.మీ దక్షిణాన వున్న మదురై జిల్లా పుదుకులం పంచాయితీ వార్డు సభ్యురాలిగా ఈ దళిత మహిళ ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. స్థానిక సంస్థలకు ఎన్నికైన వారిలో ఈమె అత్యధిక వయస్కురాలని కమిషన్‌ వివరించింది. 'మరుతువాచ్చి (ఆయుర్వేద డాక్టర్‌) అని స్తానికులు ఆప్యాయంగా పిలుచుకునే తడగతి గతంలో నర్స్‌గా పనిచేసిందని, ఆమె తన చేతులతో దాదాపు వెయ్యిమంది శిశువులకు జన్మనిచ్చిందని పంచాయితీ సర్పంచ్‌ పి ముత్తురామలింగం చెప్పారు. 

ఢిల్లీహైకోర్టు పేలుడు కేసు

కీలకంగా 'డాక్టర్‌ జిహాద్‌' :ఎన్‌ఐఎఢిల్లీ హైకోర్టు బాంబు పేలుడు కేసులో కాశ్మీర్‌కు చెందిన వైద్య విద్యార్ధి వాసిమ్‌ అహ్మద్‌ మాలిక్‌ని కీలకంగా జాతీయ భద్రత సంస్థ (ఎన్‌ఐఎ) భావిస్తోంది. ఈకీలక వ్యక్తినే 'డాక్టర్‌ జిహాద్‌'గా ఎన్‌ఐఎ వ్యవహరిస్తోంది. సెప్టెంబరు ఏడున మధ్యాహ్నం 1.45గటలకు ఢిల్లీ కోర్టులోపల నుంచి ఐదు కిలోల పేలుడు వస్తువులతో కూడిన ప్లాస్టిక్‌ ప్యాకింగును మోసుకుని బ్రీఫ్‌ కేసు బయలకు వెళ్లే సమయానికి పేలుడు సంభవించిన 583కి.మీ. దూరంలోని జమ్ములో బ్యాంకు ఎటిఎం యంత్రం దగ్గర వాసిమ్‌ నగదు తీసుకోవడానికి వెళ్లినట్లుగా అక్కడ అమర్చిన సిసి కెమెరాలు రికార్డు చేశాయి. 15మంది మృతికి దారి తీసిన నాటి పేలుడుకు సమీపంలో వాసిమ్‌ లేనప్పటికీ పేలుడు కుట్రలో కీలక పాత్రధారి వాసిమేనని ఎన్‌ఐఎ బలంగా నమ్ముతోంది. బంగ్లాదేశ్‌లోని వైద్యకళాశాలలో చదివే ఇతర ఇస్లామిస్ట్‌ తీవ్రవాదులతో కలసి దాడులకు పాల్పడుతున్నట్లు అభిప్రాయపడుతోంది. ఇందుకు పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ నుంచి సాయం తీసుకుంటూ జమ్ముకాశ్మీర్‌లోని కిష్ట్వారలో టీనేజర్లను తమ ముఠాలోకి చేర్చుకుంటున్నారనేది ఎన్‌ఐఎ కధనం. ఈకధనాన్ని వాసిమ్‌ మాలిక్‌ కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. ఎన్‌ఎఐ దర్యాప్తులోని వివరాలు సక్రమమని తేలితే ఒక వ్యవస్థగా కాక ఆలోచన ప్రేరేపణతో యువకులు ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారని తేలిపోతుంది 

తల్లడిల్లిన టర్కీ


-వెయ్యికి పైగా మృతులు?
-భూకంప తీవ్రత 7.3గా నమోదు



ఆదివారం టర్కీని భారీ భూకంపం అతలాకుతలం చేసి తీవ్ర నష్టం కలుగజేసింది.టర్కీలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయి వుండవచ్చని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే 79 మంది చనిపోయారని, 350 మంది గాయపడ్డారని ప్రభుత్వం ఆధ్వర్యంలోని టిలివిజన్‌ తెలియచేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.3గా నమోదైందని, ఈ ప్రకంపనల కేంద్రం దేశ తూర్పు భాగంలో వుండటంతో ఆ ప్రాంతంలో మృతుల సంఖ్య ఎక్కువగా వుండవచ్చని భావిస్తున్నామని టర్కీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ భూకంపంలో మృతుల సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఈ భూకంపంలో డజన్ల కొద్దీ భవనాలు నేలకూలాయి. వీటి నిర్మాణ ప్రమాణాలు చాలా తక్కువ స్థాయిలో ఉండటంతో ఇవి కుప్పకూలి భారీ సంఖ్యలో ప్రజల చనిపోయివుండవచ్చని భావిస్తు న్నారు. ప్రధాని తయ్యిప్‌ ఎర్డోగాన్‌ పరిస్థితిని అంచనా వేసేందుకు ఇస్తాంబుల్‌ నుండి బయ ల్దేరి వెళ్లారు. ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 10.41 గంటలకు వాన్‌ రాష్ట్ర రాజధాని వాన్‌కు ఈశాన్యంగా 20 కి.మీ దూరంలో భూగర్భంలో 7 కి.మీ లోతున ఈ ప్రకం పనలు సంభవించినట్లు అధికారులు చెప్పారు. అనంతరం మరోసారి 10.56 గంటలకు 20 కి.మీ లోతులో 5.6 పాయింట్ల స్థాయిలో మరోసారి ప్రకంపనలు సంభవించినట్లు కండ్లిలి ప్రయోగశాల, భూకంపనల పరిశోధనా సంస్థ అధికారులు టర్కిష్‌ టీవీకి చెప్పారు. బాన్‌ ప్రావిన్స్‌లోని తబన్లీ పట్టణం వద్ద ఈ ప్రకంపనల కేంద్రం వుంది. ఈ ప్రాంతం ఇరాన్‌ సరిహద్దుకు అతి సమీపంలో వుంది. భూకంప సమాచారం తెలుసుకున్న వెంటనే టర్కీ రెడ్‌ క్రెసెంట్‌ సంస్థ బాధితులకు టెంట్లు, దుప్పట్లు, ఆహార పదార్ధాల పంపిణీని చేపట్టింది. భూకంపం అనంతరం ప్రజలు భయాందోళనలతో వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలను టర్కీ టీవీ ప్రసారం చేసింది. ఇరాన్‌ సరిహద్దుల్లో కొండ ప్రాంతాల్లో (వాన్‌ రాష్ట్రం) ఉన్న 75 వేల జనాభా గల ఎర్సిస్‌ పట్టణం భూకంపానికి తీవ్రంగా దెబ్బ తిన్నది. ఇదిటర్కీలో భూకంపాలు అధికంగా వచ్చే జోన్‌లో ఉంది. ప్రస్తుత భూకంపం వాన్‌ రాష్ట్రంలో గణనీయంగా నష్టం కలుగచేసింది. ఎర్సిస్‌ పట్టణంలో 30 భవనాలు, ప్రావిన్స్‌ కేంద్రమైన వాన్‌లో పది భవనాలు కుప్పకూలాయని డిప్యూటీ ప్రధాన మంత్రి బెసిర్‌ అటాలే తెలిపారు. ఎర్సిస్‌లో దెబ్బతిన్న ఎనిమిది అంతస్తుల భవనంలోకి ఎగబాకిన రక్షణ సిబ్బంది ఆ భవనంలోపల కొందరు ఉన్నట్లు కనుగొన్నారు. వారి రక్షణ కోసం బయట ఉన్న వారి ఆప్తులు, బంధువులు ఆత్రంగా ఎదురు చూడటాన్ని టెలివిజన్‌ ఛానెళ్లు ప్రసారం చేశాయి. 'నా భార్య, నాలుగు నెలల నా పాప లోపల చిక్కుకుపోయారు' అంటూ ఓ యువకుడు విలపించడాన్ని సిఎన్‌ఎన్‌-టర్క్‌ టెలివిజన్‌ చూపించింది. ఆ భవనం నుంచి ఎనిమిది మందని రక్షించారని, అయితే వెంటవెంటనే వస్తున్న ప్రకంపనాలు రక్షణ సిబ్బంది ప్రయత్నాలకు ఆటంకాలు కలిగిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 'అనేకమంది చనిపోయారు. అనేక భవనాలు కుప్పకూలాయి. తీవ్రంగా వినాశనం జరిగింది' అని ఎర్సిస్‌ మేయర్‌ జల్ఫికర్‌ అరపోగ్లు తెలిపారు. 'మాకు తక్షణ సాయం కావాలి. మాకు వైద్య సౌకర్యం కావాలి' అని ఆయన అన్నారు. ప్రపంచంలోని తీవ్ర సెస్మిక్‌ జోన్లలో టర్కీ ఒకటి. ఆదివారం మూడు గంటల్లోనే ఎనిమిది సార్లు భూప్రకంపనాలు వచ్చాయని, వీటిల్లో రెండు ప్రకంపనాలు 5.6 తీవ్రతతో నమోదయ్యాయని అమెరికా శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. ఎర్సిస్‌ మేయర్‌ మాట్లాడుతూ, మారుమూల గ్రామాల పరిస్థితి గురించి అధికారులకు ఇప్పటివరకు సమాచారమేదీ లేదని తెలిపారు. భూకంపానికి దెబ్బ తిన్న ప్రాంతాల్లో గవర్నర్‌ హెలికాప్టర్లో పర్యటించారని చెప్పారు. ఈ భూకంపంలో 500 మంది నుంచి వెయ్యి మంది వరకు చనిపోయివుండవచ్చని అంచనా వేస్తున్నట్లు టర్కీలోని ప్రధాన సిస్మోగ్రఫీ కేంద్రం తెలిపింది.
బిట్లిస్‌ ప్రావిన్స్‌లోనూ అనేక భవనాలు కూలిపోయాయి. వాన్‌ ప్రావిన్స్‌ ముఖ్యపట్టణమైన వాన్‌ విమానాశ్రాయం దెబ్బ తినడంతో విమానాలను ఇతర నగరాలకు దారి మళ్లించారు. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న ఆర్మేనియాలోనూ అనేక భవనాలు కూలిపోయాయి. ఆర్మేనియా రాజధాని ఎర్సిస్‌కు 160 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే ఇక్కడ నష్టం గురించిన వివరాలు తెలియరాలేదు. టర్కీ సరిహద్దుల్లో ఉన్న ఇరాన్‌లోని పలు పట్టణాల్లోనూ ప్రజలు భయపడిపోయారు. ఇక్కడ కూడా కొన్ని భవనాలు దెబ్బ తిన్నాయి. టర్కీలో తరచుగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. 1999లో రెండు తీవ్ర భూకంపాలు వచ్చాయి. అప్పుడు 18 వేల మంది చనిపోయారు. 2010లో వచ్చిన భూకంపంలో 51 మంది చనిపోగా, 2003లో వచ్చిన భూకంపంలో 177 మంది మరణించారు. టర్కీలో అత్యంత భయంకరమైన, దారుణమైన భూకంపం 1939లో ఎర్జిన్‌కన్‌లో సంభవించింది. ఈ దుర్ఘటనలో అప్పట్లోనే 1,60,000 మంది చనిపోయారు. టర్కీలో కోటీ 12 లక్షల జనాభాతో దేశంలోనే అతి పెద్ద నగరమైన ఇస్తాంంబుల్‌ భారీ భూంకపాల జోన్‌లో ఉన్నట్లు చెబుతున్న నిపుణులు ఇక్కడ కనుక భూకంపం సంభవిస్తే విపరీతమైన జనాభా, నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్న భవనాల కారణంగా 40 వేల మందికి పైగా మరణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

పోలవరం టెండర్లు రద్దు చేయాలి:కెసిఆర్‌ లేఖ


 హైదరాబాద్‌;పోలవరం ప్రాజెక్టు టెండర్లు వివాస్పదం కావడం, తనపై ముప్పేటదాడి జరుగుతుండటంతో ఎట్టకేలకు టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కెసిఆర్‌ స్పందించారు. పోలవరం టెండర్లను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఆదివారం ఆయన లేఖ రాశారు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఆదేశించే వరకూ ఎలాంటి పనులకు అనుమతివ్వొద్దని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు మూడు పేజీల లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే మొత్తం 299 గ్రామాలు అంతరించి పోతా యన్నారు. వీటిలో 23 గ్రామాలు ఒడిషా, చత్తీస్‌గఢ్‌కు చెందినవి కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 1,93,357 మంది నిర్వాసితులుగా మారతారని తెలిపారు. వీరిలో 73 వేల మంది గిరిజనులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు మూలంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని, ముంపును తగ్గించాలని యూపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని గతంలో తాను కోరానన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్ట వద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, సుప్రీంకోర్టు 2011 ఫిబ్రవరిలో ఆదేశించాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగిన అన్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణానికి సంబం ధించి టెండర్లను పిలిచిందన్నారు. ప్రాజెక్టు హెడ్‌వర్క్‌కు సంబంధించి రూ. 4717 కోట్ల కు టెండర్‌ వచ్చినట్టు తెలుస్తోందన్నారు. టెండర్లను అనుమతించాల్సి ఉన్నట్టు తెలుస్తోం దన్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ టెండర్లను రద్దు చేయాలని కెసిఆర్‌ కోరారు. పోలవరం టెండర్లలో అవకతవకలు జరిగాయనీ, కెసిఆర్‌ తన బినామీకి బిడ్‌ను ఇప్పించుకున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. పోలవరం టెం డర్‌కు సకల జనుల సమ్మెను తాకట్టు పెట్టారని టి టిడిపి ఫోరం విమర్శించింది. టెండర్‌ దక్కించుకున్న స్యూ-పటేల్‌-ఎఎంఆర్‌ జాయింట్‌ వెంచర్‌లోని లక్ష్మీరాజం నమస్తే తెలం గాణ పత్రికకు సిఎండిగా ఉన్నారని ఆరోపించింది. పటేల్‌ కంపెనీకి అర్హత లేకపోయినా, బ్లాక్‌లిస్టులో ఉన్నా కాంట్రాక్ట్‌ దక్కిందని పేర్కొంది. కాంగ్రెస్‌, కెసిఆర్‌ కుమ్మక్కయ్యారని ఆరోపణలొచ్చాయి. రాజకీయ జెఏసిలోని న్యూడెమోక్రసీ ఖమ్మంలో పోలవరం టెండర్లకు వ్యతిరేకంగా రౌండ్‌ టేబుల్‌ నిర్వహించింది. మరోపక్క గద్దర్‌, విమలక్క తదితరులతో పాటు కాంగ్రెస్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌ సైతం విమర్శలు సంధించారు. కాగా ఆర్థిక బిడ్‌ మాత్రమే వచ్చిందని ఇంకా టెండర్‌ ఖరారు కాలేదని సిఎం చెప్పారు. దీంతో కెసిఆర్‌ ఎట్ట కేలకు టెండర్లను రద్దు చేయాలని లేఖ రాశారని టిడిపి నేతలు అంటున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన లేఖలో ప్రస్తావించకపోవడం గమనార్హం.

జైలులోనే కనిమొళి దీపావళి పండుగ

న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డిఎంకె పార్లమెంటు సభ్యురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు కనిమొళి బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని సిబిఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ కోసం కనిమొళి తాజాగా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కనిమొళి గత ఐదు నెలలుగా జైలులోనే ఉన్నారు. కనిమొళి బెయిల్ పిటిషన్‌ను సిబిఐ వ్యతిరేకించలేదు. దీంతో ఆమెకు బెయిల్ మంజూరు కావడంలో ఏ విధమైన ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. అయితే, కనిమొళికి నిరాశే ఎదురైంది. ఇంటి వద్ద దీపావళి జరుపుకోవడానికి వీలుగా సోమవారమే బెయిల్ మంజూరవుతుందని అనుకున్నారు. కానీ, కోర్టు నిర్ణయంతో ఆమె దీపావళి పర్వదినాన్ని జైలులోనే జరుపుకోవాల్సిన పరిస్థితిలో పడింది.
కనిమొళితో పాటు కళైంగర్ టీవి చానెల్ ఎండి శరద్ కుమార్, కరీం మొరానీ, ఆసిఫ్ బాల్వా, రాజీవ్ అగర్వాల్‌ల బెయిల్ పిటిషన్లను కూడా తాము వ్యతిరేకించబోమని సిబిఐ అధికారులు కోర్టు నిర్ణయానికి ముందు చెప్పారు. ఈ ఐదుగురు కూడా స్వాన్ టెలికమ్ నుంచి లంచాలు తీసుకునేందుకు టెలికం మాజీ మంత్రి ఎ. రాజాకు సహకరించారని ఆరోపణలున్నాయి. కనిమొళిని సిబిఐ మే 20వ తేదీన అరెస్టు చేసింది.

23, అక్టోబర్ 2011, ఆదివారం

ముఖ్య కథనాలు, వార్తలు




దట్స్ తెలుగు


తెలంగాణ ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదు: ఆజాద్
దట్స్ తెలుగు
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆదివారం న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్రం, కాంగ్రెసు చిత్తశుద్ధితో పని చేస్తున్నాయని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ...

ఇంకా మరిన్ని »




దట్స్ తెలుగు


కెసిఆర్తో మేము, ఎమ్మెల్యేలూ ఆమరణ దీక్ష: హరీష్
దట్స్ తెలుగు
మెదక్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు కూడా ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నారని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు ఆదివారం మెదక్ జిల్లాలో ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల ...

ఇంకా మరిన్ని »



తెలంగాణపై త్వరలో నిర్ణయం:ఆజాద్
సాక్షి
న్యూఢిల్లీ: తెలంగాణపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులానబీ ఆజాద్ చెప్పారు. ఉద్యోగులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారయణలతో చర్చలు ముగిసిన ...

ఇంకా మరిన్ని »



దట్స్ తెలుగు


ప్రకటన చేయాలని గులాం నబీ ఆజాద్ను కోరిన బొత్స
దట్స్ తెలుగు
న్యూఢిల్లీ: తెలంగాణలోని సకల జనుల సమ్మెను విరమించమని కోరాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ను కోరినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు సమ్మె విరమించాలని ...

ఇంకా మరిన్ని »





దట్స్ తెలుగు


    మూడో రోజూ కొనసాగుతున్న జగన్ ఇంటి అంచనా
    దట్స్ తెలుగు
       హైదరాబాద్: లోటస్ పాండులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి అంచనా శనివారం మూడో రోజూ కొనసాగుతోంది. గురువారం ప్రారంభమైన ఇంటి అంచనా కొనసాగుతోంది. సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో అనుమతులు తీసుకొని ...
మళ్లీ టెన్షన్... లోటస్పాండ్లో సిబిఐ సోదాలువిశాలాంధ్ర
జగన్ నివాసంలో సోదాలుప్రజాశక్తి

అన్ని 9 వార్తల కథనాలు »
d  సంక్రాంతి లోపు జగన్ జైలుకెళ్లడం ఖాయం: దేవినేని
       విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి లోపు జైలుకెళ్లడం ఖాయమని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వర రావు ఆదివారం అన్నారు. ...ఇంకా మరిన్ని »

పోలవరం టెండర్ల పై పలు అనుమానాలు: పొన్నం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ టెండర్లపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలాంటి సమస్యలు, ఇబ్బందుల్లేని మిడ్ మానేరును ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయడలేదని ఆయన ప్రశ్నించారు. ...
వైయస్ ఆప్తుడే నమస్తే తెలంగాణ ఎండి: కడియం శ్రీహరిదట్స్ తెలుగు
పోలవరం టెండర్ ఖరారవ్వలేదుప్రజాశక్తి
పోలవరం టెండర్పై రాజకీయ దుమారంవిశాలాంధ్ర
TV5 -Vaartha Telugu news portal -తెలుగువన్
అన్ని 34 వార్తల కథనాలు »


గడాఫీ అంత్యక్రియలు జాప్యం
ట్రిపోలీ: తిరుగుబాటుదారుల కాల్పుల్లో మృతిచెందిన మొహమ్మద్ గడాఫీ అంత్యక్రియల నిర్వహణలో జాప్యం చోటుచేసుకుంది. గడాఫీ మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తుతోపాటు ఎక్కడ ఖననం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నాకే అంత్యక్రియలు జరుగుతాయని లిబియా అధికారులు ...
గడాఫీ ఖననంపై రాజుకుంటున్న వివాదంప్రజాశక్తి
ముగిసిన మరో నియంత చరిత్ర సాయుధ దళాల కాల్పుల్లో నేలకొరిగిన గడాఫీVaartha Telugu news portalఅన్ని 12 వార్తల కథనాలు »

ఎవ్వరినీ వదిలేది లేదు : ఆనం
హైదరాబాద్: అక్రమాలకు ఆధారాలు ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా ఎవ్వరినీ వదిలేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం అన్నారు. హెలికాప్టర్ దిగే విధంగా ...ఇంకా మరిన్ని »

హామీ రాకుండానే సమ్మె ఎందుకు విరమించారు?
    హైదరాబాద్ (వి.వి.) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండానే సకల జనుల సమ్మెను ఎందుకు విరమించాల్సి వచ్చిందో జెఎసి ఛైర్మన్ కోదండరామ్ సమాధానమివ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. ...
సకల జనుల సమ్మె: కోదండరామ్ ఇంటి ముట్టడి, ఉద్రిక్తతదట్స్ తెలుగు
ప్రొ.కోదండరామ్ నివాసం ముట్టడిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »

త్వరగా తేల్చితే బావుంటుంది : సీఎం
న్యూఢిల్లీ: సోనియా గాంధీకి శస్త్రచికిత్స ముగిసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. సకల జనుల సమ్మె, తెలంగాణ, ఎమ్మెల్సీ తదితర అంశాలపై సోనియాతో చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని త్వరలో తేల్చితే బావుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ ...
తెలంగాణపై తేల్చండి: సోనియాతో సిఎం కిరణ్దట్స్ తెలుగు
సోనియాతో ముఖ్యమంత్రి సమావేశంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »

కెసిఆర్ను జగన్తో పోల్చిన టిడిపి నేత మోత్కుపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద అవినీతిపరుడని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం ...
,కెసిఆర్ లకు ఎర్రబెల్లి, మోత్కుపల్లి సవాల్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

దూకుడు నిర్మాత త్రీడి చిత్రం డిటేల్స్
దూకుడు వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన అనిల్ సుంకర త్వరలో ఓ త్రీడీ చిత్రాన్ని త్వరలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ త్వరలో ఓ త్రీడి చిత్రంలో కనపించనున్నారు. ఈ చిత్రంలో నలుగురు హీరోలు ఉంటారు. ఇది సాంఘిక చిత్రమే. మెయిన్ హీరోగా అల్లరి ...
త్రీడీ సినిమాలో నరేష్సాక్షి
త్రీడీ మూవీలో అల్లరి నరేష్విశాలాంధ్ర
అన్ని 4 వార్తల కథనాలు »

సూర్య, రవితేజ కాంబినేష్ లో చిత్రం..డిటేల్స్
తెలుగు,తమిళ హారోలు కలిసి ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ స్టార్స్ మరెవరో కాదు సూర్య,రవితేజ. సూర్య నటించిన చిత్రాలన్నీ తెలుగులో డబ్బింగై హిట్ అవుతున్నాయి. అలాగే రవితేజ నటించిన చిత్రాలు తమిళంలోకి అనువాదం అవుతూ నిర్మాతలకు లాభాలను ...
రోబోకంటే పదిరెట్లు క్రేజ్ వచ్చింది!విశాలాంధ్ర
భారీ అంచనాలతో సెవెన్త్ సెన్స్ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
నేడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే
యువతుల మదిని దోచుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో, తెలుగు ప్రేక్షక హృదయాలలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈశ్వర్ తో తన సినీ కెరియర్ ని ప్రారంభించి జయాపజయాలు చవిచూసిన ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్ చిత్రాలతో ...
'రెబల్స్టార్'కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు
ట్రెండ్ మార్చిన రెబల్ స్టార్ స్టైలిష్ లుక్ తో...!   అన్ని 3 వార్తల కథనాలు »

పోలీసు సంక్షేమానికి ఏటా కోటి రుపాయిలు !
హైదరాబాద్,(వి.వి) : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఉన్న మాదిరిగానే పోలీసు శాఖ కోసం ప్రత్యేక ఆస్పత్రి నెలకొలుపుతామని రాష్ట్ర హోం శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అవసరమైతే పోలీసు సిబ్బందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ వ్యయంతో చికిత్సలు ...
పోలీసు సంక్షేమానికి పెద్దపీట రూ.7 కోట్లతో సహాయ కార్యక్రమాలు ...
అన్ని 4 వార్తల కథనాలు »


చిరంజీవి స్క్రిప్టు ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ..
చిరంజీవి చివరకు స్క్రిప్టు ఓకే చేసారు.అయితే అది ఆయన నటించే చిత్రానికి కాదు..తన కుమారుడు రామ్ చరణ్ చిత్రానికి. వివి వినాయిక్ దర్సకత్వంలో రూపొందనున్న చిత్రానికి చెందిన స్క్రిప్టుని చిరంజీవి విని సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఆ స్క్రిప్టుని ఆకుల ...
'రచ్చ'లో సర్ప్రైజ్ సాంగ్     అన్ని 6 వార్తల కథనాలు »

గుర్తుండిపోయే ఫ్రెండ్
యువతరంలోని కన్ఫ్యూజన్స్, రకరకాల ఆలోచనల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్' కథాంశం. సిద్దార్థ్, శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నవంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. ...
11-11-11న 'ఓ మై ఫ్రెండ్
అన్ని 2 వార్తల కథనాలు »

మేము కూడా ఇప్పడు ఆండ్రాయిడ్ మార్కెట్లోకి:జడ్టిఈ
జడ్టిఈ కార్పోరేషన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్ని విడుదల చేయనుంది. గతంలో మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ ఫోన్స్ని విడుదల చేసిన జడ్టిఈ మొబైల్ కంపెనీ ఈ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. ఇంకా మరిన్ని »

అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం ప్రారంభ తేది
అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ తో మొదలు కానుంది.ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. శక్తి చిత్రం విడుదలైన దగ్గరనుంచి కనపడకుండా ...
సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్సాక్షి   అన్ని 4 వార్తల కథనాలు »

బెజవాడ మీదే నాగ చైతన్య ఆశలు....!
ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అక్కినేని నాగచైతన్య రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్గా ఉన్నాడు. తొలి సినిమా జోష్, నాలుగో సినిమా దడ ఫ్లాపవగా రెండు, మూడు సినిమాలైన ఏమాయ చేసావె ,100% లవ్ సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు ...
కెరియర్ టర్నింగ్ లో నాగచైతన్య     అన్ని 2 వార్తల కథనాలు »

కొడుకుమీద నమ్మకంతో నాగార్జునే స్వయంగా...
తన కుమారుడు నాగచైతన్య తాజా చిత్రం బెజవాడపై ఉన్న నమ్మకంతో నాగార్జునే ఆ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. దాంతో నవంబర్ మూడవ తేదీన విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ...ఇంకా మరిన్ని »


సాక్షి


ఓ నియంత అంతిమ ఘడియలు
సాక్షి
50 గజాల దూరం ఈడ్చుకొచ్చి.. తీవ్రంగా కొట్టి... ఆవేశం ఆపుకోలేక కడుపులోనూ, తలపైనా కాల్పులు ట్రిపోలీ: కల్నల్ మొహమ్మద్ గడాఫీ.... ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియాను నాలుగుదశాబ్దాల పాటు అప్రతిహతంగా ఏలిన రారాజు... బొట్టు నెత్తురు చిందకుండా రాచరికానికి చరమగీతంపాడిన ...
గడాఫీ ఖననంపై రాజుకుంటున్న వివాదంప్రజాశక్తి
ముగిసిన మరో నియంత చరిత్ర సాయుధ దళాల కాల్పుల్లో నేలకొరిగిన గడాఫీVaartha Telugu news portal
నాటో కాల్పుల్లో లిబియా నియంత గడాఫీ హతం?దట్స్ తెలుగు

అన్ని 12 వార్తల కథనాలు »



తెలుగువన్


      ప్రాజెక్టును ఏ విధంగా నిర్మిస్తారో చూస్తాం : కేకే
    తెలుగువన్
      హైదరాబాద్: రాష్ట్రంలోని పెక్కు జిల్లాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా నిర్మిస్తారో తాము చూస్తామని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో నిస్సహాయులైన ...
ఎంతైనా పెంచుకో!సాక్షి
శవాలపై పోలవరం వద్దుప్రజాశక్తి
పోలవరం ప్రాజెక్టు డిజైన్ పై కవిత ఆందోళనTV5

అన్ని 5 వార్తల కథనాలు »


తెలుగువన్


    పోల'గరం'
    ప్రజాశక్తి
      పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కెసిఆర్ బినామికే ప్రాజెక్టు పనులు దక్కాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. దీంతో టిడిపి, టిఆర్ఎస్ల మధ్య మాటల యుద్దం మొదలైంది. పోలవరం ప్రాజెక్టు పనులను స్యూ కన్సార్టియం దక్కించుకున్న సంగతి తెలిసిందే ...
చల్లారని పోలవరం మంట, అక్రమాలపై హైకోర్టులో పిటిషన్దట్స్ తెలుగు
పోలవరంపై టిఆర్ఎస్, టిడిపి మధ్య మాటలయుద్దంTV5
'పోలవరం'పై హైకోర్టులో పిటిషన్సాక్షి
Vaartha Telugu news portal
అన్ని 19 వార్తల కథనాలు »


ప్రజాశక్తి


   జనవరిలోగా తెలంగాణ ఖాయం, ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో నేరుగా ...
   Vaartha Telugu news portal
   హైదరాబాద్, అక్టోబరు 19 ప్రభాతవార్త: ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్, సోనియాగాంధీలు అనుకుంటే కొత్త సంవత్సం 2012 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుం దని బిజెపి అగ్రనేత లాల్కృష్ణ అద్వానీ తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేకుండానే ఆర్టికల్ 3 ...
తెలంగాణకు అసెంబ్లీ తీర్మానం అనవసరం: అద్వానీసాక్షి
కాంగ్రెస్ తలచుకుంటే... జనవరి 1కే తెలంగాణవిశాలాంధ్ర
అసెంబ్లీ తీర్మానం అవసరంలేదుప్రజాశక్తి
దట్స్ తెలుగు -TV5
అన్ని 16 వార్తల కథనాలు »



TV5


    బెంగళూరులో జయ అక్రమాస్తుల కేసు విచారణ
   TV5
   తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసు విచారణ నేటికి వాయిదా పడింది. నిన్న రాచఠీవితో బెంగళూరుకు చేరుకున్న జయ.. కోర్టు విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరుగంటల పాటు విచారణ ఎదుర్కొన్న ఆమె.. విచారణ వాయిదా పడడంతో రాత్రి చెన్నై వెళ్లారు. మళ్లీ ఇవాళ బెంగళూరుకు ...
రెండోరోజు బెంగళూరుకు జయలలితసాక్షి
అక్రమ ఆస్తుల కేసు.... తొలిసారి బోనెక్కిన జయ!విశాలాంధ్ర
బోనెక్కిన జయలలితప్రజాశక్తి
దట్స్ తెలుగు
అన్ని 13 వార్తల కథనాలు »
  

దట్స్ తెలుగు


    హైదరాబాదులో విశాలాంధ్ర సభకు నో పర్మిషన్
   దట్స్ తెలుగు
      హైదరాబాద్: రాజధానిలో విశాలాంధ్ర మహాసభలకు పోలీసు శాఖ శుక్రవారం అనుమతి నిరాకరించింది. హైదరాబాదులో విశాలాంధ్ర సభలు నిర్వహిస్తే అల్లర్లు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు పోలీసు శాఖ అనుమతులు నిరాకరించారు. నగరంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ...

ఇంకా మరిన్ని »



సాక్షి


   'అవతరణ బహిష్కరణ టి.కాంగ్రెస్ ఎంపీల నిర్ణయం, భవిష్యత్ ...
   Vaartha Telugu news portal
హైదరాబాద్, అక్టోబరు 20 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఢిల్లీ నుంచి అం తగా ప్రోత్సాహకరమైన సంకేతాలు రాకపోవ టంతో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు శనివారం సాయం త్రం ఇక్కడి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సమావేశం ...
సీఎంపై అధిష్టానానికి ఫిర్యాదుసాక్షి
జానా ఇంట్లో టీ-కాంగ్ నేతల భేటీTV5
సిఎంపై ఫిర్యాదు చేస్తాం: పొన్నం, రేణుకపై ధ్వజందట్స్ తెలుగు

అన్ని 7 వార్తల కథనాలు »



దట్స్ తెలుగు


   అద్వానీ బహిరంగ క్షమాపణ చెప్పాలి
    ప్రజాశక్తి
     రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు తెలంగాణాపై ప్రకటనలు చేస్తున్న బిజెపి సీనియర్ నేత ఎల్కె అద్వానీ బహిరంగ క్షమాపణ చెప్పాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 'ఒక ఓటు- రెండు రాష్ట్రాలు' అన్న బిజెపి, దానిని ఎందుకు పాటించలేదో మొదట చెప్పాలని ...
తెలంగాణపై క్షమాపణ చెప్పండి: అద్వానికి బొత్సదట్స్ తెలుగు
అద్వానీ వ్యాఖ్యలు అర్థరహితం: బొత్ససాక్షి
అద్వానీపై ఫైర్ అయిన బొత్సTV5

అన్ని 4 వార్తల కథనాలు »
d

తెలుగువన్


   పోల'గరం'
    ప్రజాశక్తి
      పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కెసిఆర్ బినామికే ప్రాజెక్టు పనులు దక్కాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. దీంతో టిడిపి, టిఆర్ఎస్ల మధ్య మాటల యుద్దం మొదలైంది. పోలవరం ప్రాజెక్టు పనులను స్యూ కన్సార్టియం దక్కించుకున్న సంగతి తెలిసిందే ...
చల్లారని పోలవరం మంట, అక్రమాలపై హైకోర్టులో పిటిషన్దట్స్ తెలుగు
పోలవరంపై టిఆర్ఎస్, టిడిపి మధ్య మాటలయుద్దంTV5
'పోలవరం'పై హైకోర్టులో పిటిషన్సాక్షి
Vaartha Telugu news portal
అన్ని 19 వార్తల కథనాలు »


తెలుగువన్


     ప్రాజెక్టును ఏ విధంగా నిర్మిస్తారో చూస్తాం : కేకే
    తెలుగువన్
       హైదరాబాద్: రాష్ట్రంలోని పెక్కు జిల్లాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా నిర్మిస్తారో తాము చూస్తామని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో నిస్సహాయులైన ...
ఎంతైనా పెంచుకో!సాక్షి
శవాలపై పోలవరం వద్దుప్రజాశక్తి
పోలవరం ప్రాజెక్టు డిజైన్ పై కవిత ఆందోళనTV5

అన్ని 5 వార్తల కథనాలు »
d 

ప్రజాశక్తి


    జనవరిలోగా తెలంగాణ ఖాయం, ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో నేరుగా ...
   Vaartha Telugu news portal
    హైదరాబాద్, అక్టోబరు 19 ప్రభాతవార్త: ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్, సోనియాగాంధీలు అనుకుంటే కొత్త సంవత్సం 2012 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుం దని బిజెపి అగ్రనేత లాల్కృష్ణ అద్వానీ తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేకుండానే ఆర్టికల్ 3 ...
తెలంగాణకు అసెంబ్లీ తీర్మానం అనవసరం: అద్వానీసాక్షి
కాంగ్రెస్ తలచుకుంటే... జనవరి 1కే తెలంగాణవిశాలాంధ్ర
అసెంబ్లీ తీర్మానం అవసరంలేదుప్రజాశక్తి
దట్స్ తెలుగు -TV5
అన్ని 16 వార్తల కథనాలు »


విశాలాంధ్ర


   హామీ రాకుండానే సమ్మె ఎందుకు విరమించారు?
   విశాలాంధ్ర
     హైదరాబాద్ (వి.వి.) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండానే సకల జనుల సమ్మెను ఎందుకు విరమించాల్సి వచ్చిందో జెఎసి ఛైర్మన్ కోదండరామ్ సమాధానమివ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. ...
సకల జనుల సమ్మె: కోదండరామ్ ఇంటి ముట్టడి, ఉద్రిక్తతదట్స్ తెలుగు
ప్రొ.కోదండరామ్ నివాసం ముట్టడిసాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
d

TV5


దీక్షల వెనక దాగున్న రాజకీయం
TV5
దీక్షలతో దద్దరిల్లిన ఖమ్మం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ప్రత్యేక తెలంగాణా కోసమే నేతలు ఆమరణదీక్షలకు దిగినా దీనిలో రాజకీయ ధృక్కోణం ఉందంటున్నారు ప్రజలు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నేత వనమా తనయుడు రాఘవలు దీక్షలు ఆ ...
'కూనంనేని' దీక్ష విరమణసాక్షి
తెలంగాణా సాధనకై ఉధృత ఉద్యమాలువిశాలాంధ్ర
సిఎంపై నాగం నిప్పులు, కూనంనేని దీక్ష విరమణదట్స్ తెలుగు

అన్ని 11 వార్తల కథనాలు »
d


సాక్షి


 1నుంచి ఆమరణ దీక్ష దీక్షను అడ్డుకుంటే ఆత్మబలిదానం చేసుకుంటా ...
  Vaartha Telugu news portal
   నల్లగొండ, అక్టోబరు 20, ప్రభాతవార్త ప్రతినిధి: నాలు గున్నరకోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ.. ఆ తెలం గాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం నవం బరు ఒకటవతేదీ నుండి ఆమరణ దీక్ష చేపడ తానని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంచేశారు. ఇది ఆవేశంతో తీసుకున్న ...
1 నుండి ఆమరణ నిరాహార దీక్షవిశాలాంధ్ర
తెలంగాణ కోసం 1న ఆమరణదీక్షసాక్షి
ఆమరణ దీక్షలు - నిరసన కార్యక్రమాలుTV5

అన్ని 5 వార్తల కథనాలు »


దట్స్ తెలుగు


   పోచారం ప్రమాణ స్వీకారం, విమర్శించిన తెలుగుదేశం
    దట్స్ తెలుగు
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మధ్యాహ్నం తన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ...
ఎమ్మెల్యేగా పోచారం ప్రమాణంTV5
ఎమ్మెల్యేగా పోచారం ప్రమాణ స్వీకారంసాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »
d

తెలుగువన్


   రామోజీ, రాధాకృష్ణకు సాక్షి రాసిస్తాం: శోభా నాగిరెడ్డి
   దట్స్ తెలుగు
     హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, టివి9 రవి ప్రకాశ్లపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు శోభా నాగిరెడ్డి, గట్టు రామచంద్రా రావు శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పచ్చళ్లు అమ్మి వ్యాపారాలు చేసిన ...
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి9 లకు YSR కాంగ్రెస్ సవాల్TV5
టివి9, ఆంధ్రజ్యోతి, ఈనాడులకు సవాల్సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
d




విశాలాంధ్ర


    హామీ రాకుండానే సమ్మె ఎందుకు విరమించారు?
   విశాలాంధ్ర
      హైదరాబాద్ (వి.వి.) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండానే సకల జనుల సమ్మెను ఎందుకు విరమించాల్సి వచ్చిందో జెఎసి ఛైర్మన్ కోదండరామ్ సమాధానమివ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. ...
సకల జనుల సమ్మె: కోదండరామ్ ఇంటి ముట్టడి, ఉద్రిక్తతదట్స్ తెలుగు
ప్రొ.కోదండరామ్ నివాసం ముట్టడిసాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »


TV5


దీక్షల వెనక దాగున్న రాజకీయం
TV5
దీక్షలతో దద్దరిల్లిన ఖమ్మం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ప్రత్యేక తెలంగాణా కోసమే నేతలు ఆమరణదీక్షలకు దిగినా దీనిలో రాజకీయ ధృక్కోణం ఉందంటున్నారు ప్రజలు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నేత వనమా తనయుడు రాఘవలు దీక్షలు ఆ ...
'కూనంనేని' దీక్ష విరమణసాక్షి
తెలంగాణా సాధనకై ఉధృత ఉద్యమాలువిశాలాంధ్ర
సిఎంపై నాగం నిప్పులు, కూనంనేని దీక్ష విరమణదట్స్ తెలుగు

అన్ని 11 వార్తల కథనాలు »
;


d

సాక్షి


  'నోయిడా భూసేకరణ' నోటిఫికేషన్ రద్దు
  సాక్షి
   అలహాబాద్: నోయిడా భూసేకరణ వ్యవహారంలో మాయావతి సర్కారుకు అలహాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. నోయిడా పరిధిలోని మూడు గ్రామాల్లో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను న్యాయస్థానం కొట్టేసింది. మిగతాచోట్ల భూములు కోల్పోయిన రైతులకు ...
'మాయ' సర్కారుకు చుక్కెదురుప్రజాశక్తి
నోయిడా భూసేకరణ కేసులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బTV5

అన్ని 5 వార్తల కథనాలు »


దట్స్ తెలుగు


   రాహుల్ అమేథీ పర్యటనలో కలకలం
   సాక్షి
     అమేథీ: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పర్యటనలో కలకలం రేగింది. ఒకరోజు పర్యటన కోసం అమేథీ వచ్చిన ఆయన.. ఓ సభలో ప్రసంగించాల్సి ఉంది. ఆ సభాస్థలి లోనికి తుపాకీతో వెళ్లడానికి ప్రయత్నించిన ప్రదీప్ కుమార్ సోనీ అనే యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ...
రాహుల్ కాన్వాయ్లోకి అపరిచితుడుTV5
రాహుల్ గాంధీ మీటింగ్ వద్ద రివాల్వర్ కలకలందట్స్ తెలుగు

అన్ని 4 వార్తల కథనాలు »
d

TV5


  `కాగ్' లెక్కలకు ప్రణబ్ ఫుల్ మార్క్స్
   TV5
    కాగ్ లెక్కల్లోనే తేడాలున్నాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రణబ్ , కాగ్ ను భుజాలకెక్కించుకోవడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దేశాన్ని కుదిపేస్తున్న కుంభకోణాల నష్టాన్ని అంచనావేయడంలో కాగ్ లెక్కలపై రాజకీయ దుమారం రేగుతుంటే, మరో పక్క కేంద్ర ...
మనపైనా మాంద్యం ప్రభావంవిశాలాంధ్ర
పరిధి దాటలేదుప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »
i

సాక్షి


ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పా?: అద్వానీ
సాక్షి
కోల్కతా: మన్మోహన్ సింగ్ బలహీన ప్రధాని అంటూ తాను తరచూ విమర్శలు చేయడాన్ని బీజేపీ అగ్రనేత అద్వానీ సమర్థించుకున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో తప్పేముందని ఆయన అన్నారు. ఒకవేళ తప్పే అయితే తాను నేరం అంగీకరిస్తానని చెప్పారు. జనచేతన యాత్రలో భాగంగా శుక్రవారం ...
నేను పరుష పదజాలం వాడను ప్రధానికి స్పష్టం చేసిన అద్వానీVaartha Telugu news portal

అన్ని 6 వార్తల కథనాలు »
c

TV5


  అన్నా టీంను టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్
   TV5
   లోక్పాల్ బిల్లు విషయంలో కేంద్రాన్ని ముప్పుతిప్పలు పెట్టి టీం అన్నా సభ్యులపై... ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్నా టీం సభ్యులైన శాంతిభూషణ్, ప్రశాంతి భూషణ్, అరవింద్ కేజ్రీవాల్ పైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు తాజాగా.. కిరణ్ బేడీపై విమర్శలు ...
వివాదంలో కిరణ్ బేడిసాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »


TV5


    గుజరాత్లో స్వల్ప భూకంపం
    TV5
గుజరాత్లో స్వల్ప భూకంపం సంభవించింది. రాత్రి 10.45 ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5 గా నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. జునాగఢ్ జిల్లాలోని వన్స్థలి పట్టణాన్ని ఈ భూకంపానికి ...
నల్లగొండ జిల్లాలో స్వల్ప భూకంపంసాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »
d

TV5
    


   బెంగళూరు జైల్లో యడ్యూరప్ప
   TV5
భూకుంభకోణంలో అరెస్టై జైల్లో ఉన్న యడ్యూరప్ప బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. కోర్టు ఆయనకు 22 వరకూ రిమాండ్ విధించిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఆయన పరప్పన్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. నిన్న ఆస్పత్రి నుంచి డిస్చార్జయిన ఆయనకు VIP ట్రీట్మెంట్ దొరుకుతోంది. ...
ఆస్పత్రి నుంచి జైలుకు యడ్యూరప్పసాక్షి
కలత చెంది జైలుకే వెళ్తానంటున్న యడ్యూరప్పదట్స్ తెలుగు
యడ్యూరప్పకు ఛాతీనొప్పివిశాలాంధ్ర

అన్ని 12 వార్తల కథనాలు »
d

సాక్షి


  కేజ్రివాల్పై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర: బీజేపీ
  సాక్షి
   అలహాబాద్: ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే బృందంలోని సభ్యుడైన అరవింద్ కేజ్రివాల్పై జరిగిన చెప్పు దాడి ఘటనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ ఆరోపించింది. అవినీతి ఉద్యమాన్ని తొక్కిపెట్టేందుకు కాంగ్రెస్ ఇలాంటి కొత్త కుట్రలు పన్నుతోందని పేర్కొంది. ...
హజారే బృందం ర్యాలీలో కేజ్రీవాల్పై దాడి పై దాడి పూర్తిస్థాయి ...Vaartha Telugu news portal
అన్నా టీంపై ఆగని దాడులుTV5
అన్నా టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్పై దాడిదట్స్ తెలుగు

అన్ని 9 వార్తల కథనాలు »
is

దట్స్ తెలుగు


    సిఎం, బొత్స ఛలో ఢిల్లీ: కాంగ్రెసు నేతల హస్తిన దారి
    దట్స్ తెలుగు
     హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు రాజకీయంతో హస్తిన మరోసారి వేడెక్కనుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బాట పట్టనున్నారు. రైలు రోకోలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు ...

ఇంకా మరిన్ని »


TV5


   అమెరికా, పాక్ మధ్య పెరుగుతున్న దూరం
   TV5
తీవ్రవాదం విషయంలో పాకిస్తాన్ను అమెరికా మరోసారి హెచ్చరించింది. పాముకు పాలు పోస్తే మనకే నష్టం అంటూ హితబోధ చేసింది. ముష్కరులను మట్టుబెట్టేందుకు ఉమ్మడిపోరు సాగిద్దామని పిలుపునిచ్చింది. మరోవైపు.. హక్కానీ నెట్వర్క్పై నాటో దళాల దాడులు కొనసాగుతున్నాయి. ...
పెరట్లో పాములు పెంచొద్దుసాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »



అమెరికా-నాటో లక్ష్యం నెరవేరింది
ప్రజాశక్తి
లిబియా మాజీ అధ్యక్షుడు మౌమ్మార్ గడాఫీ హత్యను సిపిఎం పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. గడాఫీని హత్య చేయడంతో లిబియాలో జోక్యం చేసుకున్న అమెరికా- నాటో దళాల ప్రధా లక్ష్యం పూర్తయిందని పొలిట్బ్యూరో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ...

ఇంకా మరిన్ని »


ప్రజాశక్తి


    మన్మోహన్ హితోపదేశం
    ప్రజాశక్తి
    ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థకు గుండెకాయ అయిన అమెరికా, యూరపు దేశాలలో తలెత్తిన ఆర్థిక మాంద్యం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ గురించి ఇన్నాళ్లూ చూపించిన రంగుల కలలు, కల్పించిన భ్రమలను పటాపంచలు చేసింది. ఫైనాన్స్ పెట్టుబడి, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వికృత రూపాన్ని ...
ఆర్థిక మాంద్యంపై దృష్టిసారించండివిశాలాంధ్ర

అన్ని 3 వార్తల కథనాలు »
d


దట్స్ తెలుగు


   అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం ప్రారంభ తేది
    దట్స్ తెలుగు
      అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ తో మొదలు కానుంది.ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. శక్తి చిత్రం విడుదలైన దగ్గరనుంచి కనపడకుండా ...
సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
d


దట్స్ తెలుగు


   త్రీడీ సినిమాలో నరేష్
     సాక్షి
                                 ఇప్పుడు ప్రపంచమంతా త్రీడీ సినిమాల హవా నడుస్తోంది. హాలీవుడ్... బాలీవుడ్ల్లో ఇప్పటికే చాలా త్రీడి సినిమాలు వచ్చేశాయి. తాజాగా టాలీవుడ్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిందాస్, అహ నా పెళ్లంట చిత్రాలను నిర్మించి, ...
త్రీడీ మూవీలో అల్లరి నరేష్విశాలాంధ్ర
మల్టీ స్టారర్ కాదు మల్టీమల్లీస్టారర్-అల్లరి నరేష్ తో 3డి మూవీ..!దట్స్ తెలుగు

అన్ని 3 వార్తల కథనాలు »
t;


అక్కడ మహేష్ బాబు...శర్వానంద్
దట్స్ తెలుగు
ఇప్పుడు తమిళంలో హాట్ టాపిక్ ఏమిటా అంటే శర్వానంద్ నటించిన తాజా చిత్రం న 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' కలెక్షన్స్. ఆ చిత్రం దాదాపు నలభై కోట్లు వరకూ కలెక్టు చేసిందని,అదీ ముప్పై రోజుల్లో చెప్పుకుంటున్నారు. దాదాపు 150 ధియోటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే హిట్ టాక్ ...
డబ్బింగ్లో 'జర్నీ'ప్రజాశక్తి
రెండు జంటల ప్రేమ ప్రయాణంVaartha Telugu news portal

అన్ని 3 వార్తల కథనాలు »




Vaartha Telugu news portal


   పోలీసు సంక్షేమానికి ఏటా కోటి రుపాయిలు !
    విశాలాంధ్ర
       హైదరాబాద్,(వి.వి) : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఉన్న మాదిరిగానే పోలీసు శాఖ కోసం ప్రత్యేక ఆస్పత్రి నెలకొలుపుతామని రాష్ట్ర హోం శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అవసరమైతే పోలీసు సిబ్బందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ వ్యయంతో చికిత్సలు ...
పోలీసు సంక్షేమానికి పెద్దపీట రూ.7 కోట్లతో సహాయ కార్యక్రమాలు ...Vaartha Telugu news portal
హోంగార్డుల వేతనాల పెంపుప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »




సాక్షి


ఆ ఇద్దరూ ఆరా తీస్తే ఇరుకుల్లో పడేదాన్ని
సాక్షి
''నేను సహజ సౌందర్యాన్ని ఇష్టపడతాను. అందుకే రసాయనాలు వాడి తయారు చేసిన సౌందర్య సాధనాలకు దూరంగా ఉంటాను. గ్యాప్ దొరికితే చాలు.. మొహానికి తేనె కానీ టమోటా గుజ్జు కానీ రాసుకుంటాను. వాటి వల్ల చర్మంలో పేరుకుపోయిన మలినాలన్నీ పోయి, మొహం కాంతివంతంగా తయారవుతుంది. ...
ఈవిడ..ఆవిడను మించిపోతుందట!దట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »



TV5


    బెజావాడ మీదే నాగ చైతన్య ఆశలు....!
   TV5
    ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అక్కినేని నాగచైతన్య రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్గా ఉన్నాడు. తొలి సినిమా జోష్, నాలుగో సినిమా దడ ఫ్లాపవగా; రెండు, మూడు సినిమాలైన ఏమాయ చేసావె ,100% లవ్ సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు ...
కెరియర్ టర్నింగ్ లో నాగచైతన్యదట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »



ప్రజాశక్తి


   భారీ అంచనాలతో సెవెన్త్ సెన్స్
   ప్రజాశక్తి
    మురుగదాస్, సూర్యల తాజా ప్రాజెక్ట్ 'సెవెన్త్ సెన్స్'పై సినీలోకంలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమిళంలో 'ఏడామ్ అరివు' పేరుతో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. తమిళంలో సూర్యకున్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది ! సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ...
దీపావళి టపాకాయగా సంచనం సృష్టించనున్న సెవెంత్ సెన్స్ !?దట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »



దట్స్ తెలుగు


   కొత్త కొత్త స్టెప్పులు కావాలంట...
    ప్రజాశక్తి
      తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం చిత్రాలలో 450కి పైగా పాటలకు నృత్యాలను కంపోజ్ చేసిన డ్యాన్స్మాస్టర్ అశోక్రాజా. ఈయన తాజాగా తమిళంలో జయం రవి దర్శకత్వంలో విజరు హీరోగా రూపొందిన 'వేలాయుధం' చిత్రానికి నృత్య రీతుల్ని అందించారు. ఈ సంధర్భంగా ఆయన చెన్నయ్ లో విలేకరులతో తన ...
అల్లు అర్జున్ డ్రీమ్ ప్రాజెక్ట్ కోరిక ఎప్పటికి తీరేనూ...!?దట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »



TV5


    కర్నూలు MRS టైర్ల గోడౌన్లో ఫైర్
    TV5
    రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. కాకినాడ డీప్వాటర్పోర్ట్లో జరిగిన ప్రమాదం పెద్దది కాగా.. మిగతా చోట్ల జరిగిన ప్రమాదాలు కూడా భారీ నష్టాన్ని మిగిల్చాయి.కర్నూల్లోని MRS టైర్ల గోడౌన్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంటలు తీవ్రస్థాయిలో ...
కర్నూలులో భారీ అగ్నిప్రమాదంసాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
d


TV5


   75కిలోల బెల్లంతో తులాభారం సమర్పించిన సూపర్ స్టార్...!
   దట్స్ తెలుగు
తనకు అనారోగ్యం కలిగినప్పుడు పెట్టుకున్న మొక్కును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న తిరుమల వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. తన మిత్రుడు, నటుడు మోహన్ బాబు, కుటుంబ సభ్యులతో కలిసి రజనీ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తులాభారంగా 75 ...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్TV5

అన్ని 4 వార్తల కథనాలు »
d