సంక్రాంతి లోపు జగన్ జైలుకెళ్లడం ఖాయం: దేవినేని
విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి లోపు జైలుకెళ్లడం ఖాయమని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వర రావు ఆదివారం అన్నారు. ...ఇంకా మరిన్ని »
పోలవరం టెండర్ల పై పలు అనుమానాలు: పొన్నం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ టెండర్లపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలాంటి సమస్యలు, ఇబ్బందుల్లేని మిడ్ మానేరును ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయడలేదని ఆయన ప్రశ్నించారు. ...
వైయస్ ఆప్తుడే నమస్తే తెలంగాణ ఎండి: కడియం శ్రీహరిదట్స్ తెలుగు
పోలవరం టెండర్ ఖరారవ్వలేదుప్రజాశక్తి
పోలవరం టెండర్పై రాజకీయ దుమారంవిశాలాంధ్ర
TV5 -Vaartha Telugu news portal -తెలుగువన్
అన్ని 34 వార్తల కథనాలు »
గడాఫీ అంత్యక్రియలు జాప్యం
ట్రిపోలీ: తిరుగుబాటుదారుల కాల్పుల్లో మృతిచెందిన మొహమ్మద్ గడాఫీ అంత్యక్రియల నిర్వహణలో జాప్యం చోటుచేసుకుంది. గడాఫీ మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తుతోపాటు ఎక్కడ ఖననం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నాకే అంత్యక్రియలు జరుగుతాయని లిబియా అధికారులు ...
గడాఫీ ఖననంపై రాజుకుంటున్న వివాదంప్రజాశక్తి
ముగిసిన మరో నియంత చరిత్ర సాయుధ దళాల కాల్పుల్లో నేలకొరిగిన గడాఫీVaartha Telugu news portalఅన్ని 12 వార్తల కథనాలు »
ఎవ్వరినీ వదిలేది లేదు : ఆనం
హైదరాబాద్: అక్రమాలకు ఆధారాలు ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా ఎవ్వరినీ వదిలేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం అన్నారు. హెలికాప్టర్ దిగే విధంగా ...ఇంకా మరిన్ని »
హామీ రాకుండానే సమ్మె ఎందుకు విరమించారు?
హైదరాబాద్ (వి.వి.) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండానే సకల జనుల సమ్మెను ఎందుకు విరమించాల్సి వచ్చిందో జెఎసి ఛైర్మన్ కోదండరామ్ సమాధానమివ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. ...
సకల జనుల సమ్మె: కోదండరామ్ ఇంటి ముట్టడి, ఉద్రిక్తతదట్స్ తెలుగు
ప్రొ.కోదండరామ్ నివాసం ముట్టడిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
త్వరగా తేల్చితే బావుంటుంది : సీఎం
న్యూఢిల్లీ: సోనియా గాంధీకి శస్త్రచికిత్స ముగిసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. సకల జనుల సమ్మె, తెలంగాణ, ఎమ్మెల్సీ తదితర అంశాలపై సోనియాతో చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని త్వరలో తేల్చితే బావుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ ...
తెలంగాణపై తేల్చండి: సోనియాతో సిఎం కిరణ్దట్స్ తెలుగు
సోనియాతో ముఖ్యమంత్రి సమావేశంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
కెసిఆర్ను జగన్తో పోల్చిన టిడిపి నేత మోత్కుపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద అవినీతిపరుడని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం ...
,కెసిఆర్ లకు ఎర్రబెల్లి, మోత్కుపల్లి సవాల్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
దూకుడు నిర్మాత త్రీడి చిత్రం డిటేల్స్
దూకుడు వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన అనిల్ సుంకర త్వరలో ఓ త్రీడీ చిత్రాన్ని త్వరలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ త్వరలో ఓ త్రీడి చిత్రంలో కనపించనున్నారు. ఈ చిత్రంలో నలుగురు హీరోలు ఉంటారు. ఇది సాంఘిక చిత్రమే. మెయిన్ హీరోగా అల్లరి ...
త్రీడీ సినిమాలో నరేష్సాక్షి
త్రీడీ మూవీలో అల్లరి నరేష్విశాలాంధ్ర
అన్ని 4 వార్తల కథనాలు »
సూర్య, రవితేజ కాంబినేష్ లో చిత్రం..డిటేల్స్
తెలుగు,తమిళ హారోలు కలిసి ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ స్టార్స్ మరెవరో కాదు సూర్య,రవితేజ. సూర్య నటించిన చిత్రాలన్నీ తెలుగులో డబ్బింగై హిట్ అవుతున్నాయి. అలాగే రవితేజ నటించిన చిత్రాలు తమిళంలోకి అనువాదం అవుతూ నిర్మాతలకు లాభాలను ...
రోబోకంటే పదిరెట్లు క్రేజ్ వచ్చింది!విశాలాంధ్ర
భారీ అంచనాలతో సెవెన్త్ సెన్స్ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
నేడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే
యువతుల మదిని దోచుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో, తెలుగు ప్రేక్షక హృదయాలలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈశ్వర్ తో తన సినీ కెరియర్ ని ప్రారంభించి జయాపజయాలు చవిచూసిన ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్ చిత్రాలతో ...
'రెబల్స్టార్'కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు
ట్రెండ్ మార్చిన రెబల్ స్టార్ స్టైలిష్ లుక్ తో...! అన్ని 3 వార్తల కథనాలు »
పోలీసు సంక్షేమానికి ఏటా కోటి రుపాయిలు !
హైదరాబాద్,(వి.వి) : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఉన్న మాదిరిగానే పోలీసు శాఖ కోసం ప్రత్యేక ఆస్పత్రి నెలకొలుపుతామని రాష్ట్ర హోం శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అవసరమైతే పోలీసు సిబ్బందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ వ్యయంతో చికిత్సలు ...
పోలీసు సంక్షేమానికి పెద్దపీట రూ.7 కోట్లతో సహాయ కార్యక్రమాలు ...
అన్ని 4 వార్తల కథనాలు »
చిరంజీవి స్క్రిప్టు ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ..
చిరంజీవి చివరకు స్క్రిప్టు ఓకే చేసారు.అయితే అది ఆయన నటించే చిత్రానికి కాదు..తన కుమారుడు రామ్ చరణ్ చిత్రానికి. వివి వినాయిక్ దర్సకత్వంలో రూపొందనున్న చిత్రానికి చెందిన స్క్రిప్టుని చిరంజీవి విని సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఆ స్క్రిప్టుని ఆకుల ...
'రచ్చ'లో సర్ప్రైజ్ సాంగ్ అన్ని 6 వార్తల కథనాలు »
గుర్తుండిపోయే ఫ్రెండ్
యువతరంలోని కన్ఫ్యూజన్స్, రకరకాల ఆలోచనల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్' కథాంశం. సిద్దార్థ్, శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నవంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. ...
11-11-11న 'ఓ మై ఫ్రెండ్
అన్ని 2 వార్తల కథనాలు »
మేము కూడా ఇప్పడు ఆండ్రాయిడ్ మార్కెట్లోకి:జడ్టిఈ
జడ్టిఈ కార్పోరేషన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్ని విడుదల చేయనుంది. గతంలో మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ ఫోన్స్ని విడుదల చేసిన జడ్టిఈ మొబైల్ కంపెనీ ఈ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. ఇంకా మరిన్ని »
అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం ప్రారంభ తేది
అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ తో మొదలు కానుంది.ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. శక్తి చిత్రం విడుదలైన దగ్గరనుంచి కనపడకుండా ...
సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్సాక్షి అన్ని 4 వార్తల కథనాలు »
బెజవాడ మీదే నాగ చైతన్య ఆశలు....!
ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అక్కినేని నాగచైతన్య రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్గా ఉన్నాడు. తొలి సినిమా జోష్, నాలుగో సినిమా దడ ఫ్లాపవగా రెండు, మూడు సినిమాలైన ఏమాయ చేసావె ,100% లవ్ సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు ...
కెరియర్ టర్నింగ్ లో నాగచైతన్య అన్ని 2 వార్తల కథనాలు »
విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి లోపు జైలుకెళ్లడం ఖాయమని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వర రావు ఆదివారం అన్నారు. ...ఇంకా మరిన్ని »
పోలవరం టెండర్ల పై పలు అనుమానాలు: పొన్నం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ టెండర్లపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలాంటి సమస్యలు, ఇబ్బందుల్లేని మిడ్ మానేరును ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయడలేదని ఆయన ప్రశ్నించారు. ...
వైయస్ ఆప్తుడే నమస్తే తెలంగాణ ఎండి: కడియం శ్రీహరిదట్స్ తెలుగు
పోలవరం టెండర్ ఖరారవ్వలేదుప్రజాశక్తి
పోలవరం టెండర్పై రాజకీయ దుమారంవిశాలాంధ్ర
TV5 -Vaartha Telugu news portal -తెలుగువన్
అన్ని 34 వార్తల కథనాలు »
గడాఫీ అంత్యక్రియలు జాప్యం
ట్రిపోలీ: తిరుగుబాటుదారుల కాల్పుల్లో మృతిచెందిన మొహమ్మద్ గడాఫీ అంత్యక్రియల నిర్వహణలో జాప్యం చోటుచేసుకుంది. గడాఫీ మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తుతోపాటు ఎక్కడ ఖననం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నాకే అంత్యక్రియలు జరుగుతాయని లిబియా అధికారులు ...
గడాఫీ ఖననంపై రాజుకుంటున్న వివాదంప్రజాశక్తి
ముగిసిన మరో నియంత చరిత్ర సాయుధ దళాల కాల్పుల్లో నేలకొరిగిన గడాఫీVaartha Telugu news portalఅన్ని 12 వార్తల కథనాలు »
ఎవ్వరినీ వదిలేది లేదు : ఆనం
హైదరాబాద్: అక్రమాలకు ఆధారాలు ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా ఎవ్వరినీ వదిలేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం అన్నారు. హెలికాప్టర్ దిగే విధంగా ...ఇంకా మరిన్ని »
హామీ రాకుండానే సమ్మె ఎందుకు విరమించారు?
హైదరాబాద్ (వి.వి.) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండానే సకల జనుల సమ్మెను ఎందుకు విరమించాల్సి వచ్చిందో జెఎసి ఛైర్మన్ కోదండరామ్ సమాధానమివ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. ...
సకల జనుల సమ్మె: కోదండరామ్ ఇంటి ముట్టడి, ఉద్రిక్తతదట్స్ తెలుగు
ప్రొ.కోదండరామ్ నివాసం ముట్టడిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
త్వరగా తేల్చితే బావుంటుంది : సీఎం
న్యూఢిల్లీ: సోనియా గాంధీకి శస్త్రచికిత్స ముగిసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. సకల జనుల సమ్మె, తెలంగాణ, ఎమ్మెల్సీ తదితర అంశాలపై సోనియాతో చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని త్వరలో తేల్చితే బావుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ ...
తెలంగాణపై తేల్చండి: సోనియాతో సిఎం కిరణ్దట్స్ తెలుగు
సోనియాతో ముఖ్యమంత్రి సమావేశంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
కెసిఆర్ను జగన్తో పోల్చిన టిడిపి నేత మోత్కుపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద అవినీతిపరుడని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం ...
,కెసిఆర్ లకు ఎర్రబెల్లి, మోత్కుపల్లి సవాల్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
దూకుడు నిర్మాత త్రీడి చిత్రం డిటేల్స్
దూకుడు వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన అనిల్ సుంకర త్వరలో ఓ త్రీడీ చిత్రాన్ని త్వరలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ త్వరలో ఓ త్రీడి చిత్రంలో కనపించనున్నారు. ఈ చిత్రంలో నలుగురు హీరోలు ఉంటారు. ఇది సాంఘిక చిత్రమే. మెయిన్ హీరోగా అల్లరి ...
త్రీడీ సినిమాలో నరేష్సాక్షి
త్రీడీ మూవీలో అల్లరి నరేష్విశాలాంధ్ర
అన్ని 4 వార్తల కథనాలు »
సూర్య, రవితేజ కాంబినేష్ లో చిత్రం..డిటేల్స్
తెలుగు,తమిళ హారోలు కలిసి ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ స్టార్స్ మరెవరో కాదు సూర్య,రవితేజ. సూర్య నటించిన చిత్రాలన్నీ తెలుగులో డబ్బింగై హిట్ అవుతున్నాయి. అలాగే రవితేజ నటించిన చిత్రాలు తమిళంలోకి అనువాదం అవుతూ నిర్మాతలకు లాభాలను ...
రోబోకంటే పదిరెట్లు క్రేజ్ వచ్చింది!విశాలాంధ్ర
భారీ అంచనాలతో సెవెన్త్ సెన్స్ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
నేడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే
యువతుల మదిని దోచుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో, తెలుగు ప్రేక్షక హృదయాలలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈశ్వర్ తో తన సినీ కెరియర్ ని ప్రారంభించి జయాపజయాలు చవిచూసిన ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్ చిత్రాలతో ...
'రెబల్స్టార్'కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు
ట్రెండ్ మార్చిన రెబల్ స్టార్ స్టైలిష్ లుక్ తో...! అన్ని 3 వార్తల కథనాలు »
పోలీసు సంక్షేమానికి ఏటా కోటి రుపాయిలు !
హైదరాబాద్,(వి.వి) : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఉన్న మాదిరిగానే పోలీసు శాఖ కోసం ప్రత్యేక ఆస్పత్రి నెలకొలుపుతామని రాష్ట్ర హోం శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అవసరమైతే పోలీసు సిబ్బందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ వ్యయంతో చికిత్సలు ...
పోలీసు సంక్షేమానికి పెద్దపీట రూ.7 కోట్లతో సహాయ కార్యక్రమాలు ...
అన్ని 4 వార్తల కథనాలు »
చిరంజీవి స్క్రిప్టు ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ..
చిరంజీవి చివరకు స్క్రిప్టు ఓకే చేసారు.అయితే అది ఆయన నటించే చిత్రానికి కాదు..తన కుమారుడు రామ్ చరణ్ చిత్రానికి. వివి వినాయిక్ దర్సకత్వంలో రూపొందనున్న చిత్రానికి చెందిన స్క్రిప్టుని చిరంజీవి విని సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఆ స్క్రిప్టుని ఆకుల ...
'రచ్చ'లో సర్ప్రైజ్ సాంగ్ అన్ని 6 వార్తల కథనాలు »
గుర్తుండిపోయే ఫ్రెండ్
యువతరంలోని కన్ఫ్యూజన్స్, రకరకాల ఆలోచనల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్' కథాంశం. సిద్దార్థ్, శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నవంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. ...
11-11-11న 'ఓ మై ఫ్రెండ్
అన్ని 2 వార్తల కథనాలు »
మేము కూడా ఇప్పడు ఆండ్రాయిడ్ మార్కెట్లోకి:జడ్టిఈ
జడ్టిఈ కార్పోరేషన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్ని విడుదల చేయనుంది. గతంలో మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ ఫోన్స్ని విడుదల చేసిన జడ్టిఈ మొబైల్ కంపెనీ ఈ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. ఇంకా మరిన్ని »
అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం ప్రారంభ తేది
అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ తో మొదలు కానుంది.ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. శక్తి చిత్రం విడుదలైన దగ్గరనుంచి కనపడకుండా ...
సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్సాక్షి అన్ని 4 వార్తల కథనాలు »
బెజవాడ మీదే నాగ చైతన్య ఆశలు....!
ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అక్కినేని నాగచైతన్య రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్గా ఉన్నాడు. తొలి సినిమా జోష్, నాలుగో సినిమా దడ ఫ్లాపవగా రెండు, మూడు సినిమాలైన ఏమాయ చేసావె ,100% లవ్ సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు ...
కెరియర్ టర్నింగ్ లో నాగచైతన్య అన్ని 2 వార్తల కథనాలు »
కొడుకుమీద నమ్మకంతో నాగార్జునే స్వయంగా...
తన కుమారుడు నాగచైతన్య తాజా చిత్రం బెజవాడపై ఉన్న నమ్మకంతో నాగార్జునే ఆ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. దాంతో నవంబర్ మూడవ తేదీన విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ...ఇంకా మరిన్ని »
తన కుమారుడు నాగచైతన్య తాజా చిత్రం బెజవాడపై ఉన్న నమ్మకంతో నాగార్జునే ఆ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. దాంతో నవంబర్ మూడవ తేదీన విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ...ఇంకా మరిన్ని »