![]() | సిఎంపై ఫిర్యాదు చేస్తాం: పొన్నం, రేణుకపై ధ్వజం దట్స్ తెలుగు హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై అక్రమ కేసుల అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజయ్యలు గురువారం మీడియాతో చెప్పారు. ... |
![]() | నాటో కాల్పుల్లో లిబియా నియంత గడాఫీ హతం? దట్స్ తెలుగు ట్రిపోలి: నాటో దళాల కాల్పుల్లో లిబియా నియంత కల్నల్ ముమ్మార్ గడాఫీ గురువారం హతమైనట్లుగా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. గడాఫీ మృతిని గురువారం నాటో దళాలు కూడా ధృవీకరించాయి. మొదట పారిపోతున్న గడాఫీని సజీవంగా పట్టుకున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ తర్వాత ... లిబియా నియంత గడాఫీ హతం |
![]() | జనవరిలోగా తెలంగాణ ఖాయం, ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో నేరుగా ... Vaartha Telugu news portal హైదరాబాద్, అక్టోబరు 19 ప్రభాతవార్త: ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్, సోనియాగాంధీలు అనుకుంటే కొత్త సంవత్సం 2012 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుం దని బిజెపి అగ్రనేత లాల్కృష్ణ అద్వానీ తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేకుండానే ఆర్టికల్ 3 ... కాంగ్రెస్ తలచుకుంటే... జనవరి 1కే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం అవసరంలేదు |
గాలి శ్రీవారికి ఇచ్చిన వజ్ర కిరీటంపై సిబిఐ ఆరా దట్స్ తెలుగు హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చిన వజ్రాల కిరీటం గురించి గురువారం సిబిఐ అధికారులు ఆరా తీశారు. వేంకటేశ్వర స్వామికి బహూకరించిన కిరీటంపై వివరాలు అందజేయడానికి తిరుమల ... |
![]() | పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య, దొంగల బీభత్సం దట్స్ తెలుగు హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాదులో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. భారత్ తేజ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రోజా ఫీజు చెల్లించలేదని పాఠశాల యాజమాన్యం బయట కూర్చోబెట్టిందట. దాంతో తోటి విద్యార్థుల వద్ద తన పరువు పోయిందని భావించి ఆమె ... విద్యార్థిని ఆత్మహత్య పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య |
![]() | పోలవరం: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజుకున్న మంట దట్స్ తెలుగు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టుబడులు పెట్టిన వారికి పోలవరం టెండర్లు దక్కాయన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో టిడిపి, తెరాస మధ్య మంటలు రాజుకున్నాయి. ... పోలవరం టెండర్లపై సరికొద్ద వివాదం పోలవరం టెండర్ కేసీఆర్దే: రేవంత్రెడ్డి |
![]() | ఐదు గంటల పాటు జయలలిత విచారణ సాక్షి బెంగళూరు: అక్రమ ఆస్తుల కేసులో కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం ఐదు గంటలపాటు విచారణ ఎదుర్కొన్నారు. హూసూరు రోడ్డు సమీపంలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం ... అక్రమాస్తుల కేసు విచారణ : బెంగళూరుకు జయలలిత హాజరు కావాల్సిందే |
![]() | 'ఎన్డీయే పాలనలో తెలంగాణ ఎందుకివ్వలేదు' తెలుగువన్ న్యూఢిల్లీ : గతంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఎందుకు రాష్ట్ర హోదా కల్పించలేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దీనిపై ఏఐసీసీ అధికార ... అస్థిరత కోసమే అద్వానీ ఆరాటం 'అద్వానీవి మొసలి కన్నీళ్లు' |
![]() | సమ్మె విరమణ బాటలో అన్ని శాఖల ఉద్యోగులు TV5 తెలంగాణ సాధన కోసం చేపట్టిన సకల జనుల సమ్మె క్రమంగా బలహీనపడుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక్కో విభాగం సమ్మె విరమిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, సింగరేణి, టీచర్లు సమ్మె విరమించగా.. తాజాగా ఇంటర్ లెక్చరర్లు, ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యాపకులు, పాలిటెక్నిక్ ... సమ్మె కొనసాగుతుంది ఉద్యోగుల సమ్మె విరమణకు చర్యలు |
![]() | స్పందిస్తున్న ఒకే ఒక్కడు జగన్!: వాసిరెడ్డి పద్మ దట్స్ తెలుగు హైదరాబాద్: రాష్ట్రంపై ప్రభుత్వం నిష్క్రియాతత్వం ప్రదర్శిస్తుంటే ప్రతిపక్షం దానికి మద్దతు పలుకుతోందని ఈ పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై స్పందిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ ... |
![]() | జనవరిలోగా తెలంగాణ ఖాయం, ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో నేరుగా ... Vaartha Telugu news portal హైదరాబాద్, అక్టోబరు 19 ప్రభాతవార్త: ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్, సోనియాగాంధీలు అనుకుంటే కొత్త సంవత్సం 2012 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుం దని బిజెపి అగ్రనేత లాల్కృష్ణ అద్వానీ తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేకుండానే ఆర్టికల్ 3 ... కాంగ్రెస్ తలచుకుంటే... జనవరి 1కే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం అవసరంలేదు |
![]() | సిఎంపై ఫిర్యాదు చేస్తాం: పొన్నం, రేణుకపై ధ్వజం దట్స్ తెలుగు హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై అక్రమ కేసుల అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజయ్యలు గురువారం మీడియాతో చెప్పారు. ... |
![]() | 'ఎన్డీయే పాలనలో తెలంగాణ ఎందుకివ్వలేదు' తెలుగువన్ న్యూఢిల్లీ : గతంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఎందుకు రాష్ట్ర హోదా కల్పించలేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దీనిపై ఏఐసీసీ అధికార ... అస్థిరత కోసమే అద్వానీ ఆరాటం |
![]() | పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య, దొంగల బీభత్సం దట్స్ తెలుగు హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాదులో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. భారత్ తేజ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రోజా ఫీజు చెల్లించలేదని పాఠశాల యాజమాన్యం బయట కూర్చోబెట్టిందట. దాంతో తోటి విద్యార్థుల వద్ద తన పరువు పోయిందని భావించి ఆమె ... |
![]() | సమ్మె విరమణ బాటలో అన్ని శాఖల ఉద్యోగులు TV5 తెలంగాణ సాధన కోసం చేపట్టిన సకల జనుల సమ్మె క్రమంగా బలహీనపడుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక్కో విభాగం సమ్మె విరమిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, సింగరేణి, టీచర్లు సమ్మె విరమించగా.. తాజాగా ఇంటర్ లెక్చరర్లు, ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యాపకులు, పాలిటెక్నిక్ ... సమ్మె కొనసాగుతుంది ఉద్యోగుల సమ్మె విరమణకు చర్యలు |
![]() | తెలంగాణ రాష్ట్రం రాదు: కావూరి సాంబశివ రావు దట్స్ తెలుగు ఏలూరు/విజయవాడ: ప్రత్యేక తెలంగాణ వచ్చే సమస్యే లేదని పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు గురువారం కృష్ణా జిల్లాలో అన్నారు. ఉద్యమాల ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం అసాధ్యమన్నారు. రాష్ట్రం ఎప్పటికీ సమైక్యంగానే ఉంటుందని చెప్పారు. ... |
![]() | సెటిలర్స్ తెలంగాణ ద్రోహులు: పోచారం శ్రీనివాస్ రెడ్డి దట్స్ తెలుగు హైదరాబాద్: కొందరు సెటిలర్స్ తెలంగాణ ద్రోహులని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఇటీవల బాన్సువాడ ఉప ఎన్నికలలో గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం విమర్శించారు. సెటిలర్స్ తెలంగాణ కోరుకుంటున్నారని తాము భావించామని అందుకే మా వైపు ఉంటారనుకుంటే వారు ... |
![]() | గుంటూరు జిళ్లలో పర్యటిస్తున్న జగన్ TV5 గుంటూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర జోరుగా సాగుతోంది. దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామం నుంచి ఐదో రోజు యాత్ర ప్రారంభించిన జగన్ , పెదపాలెంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం శృంగాపురం, రేవేంద్ర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి ... వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో అపశృతి |
![]() | 'కూనంనేని' దీక్ష విరమణ సాక్షి ఖమ్మం: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం తన దీక్షను విరమించారు. తెలంగాణ సాధనకు ఆరురోజులుగా ఆయన ఆమరణ దీక్ష చేపట్టిన విష యం విదితమే. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలంగాణ నగరా సమితి అధినేత ... తెలంగాణా సాధనకై ఉధృత ఉద్యమాలు సిఎంపై నాగం నిప్పులు, కూనంనేని దీక్ష విరమణ |
ప్రజాశక్తి పోలవరం టెండర్లు ఖరారయ్యాయి. స్యూ, పటేల్, ఎఎంఆర్ జాయింట్ వెంచర్ కన్సార్టియం పోలవరం పనులను చేజిక్కించుకుంది. బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకు ఆర్థికబిడ్లను పరిశీలించిన అధికారులు నిర్ధేశిత మొత్తం కన్నా 12.6శాతం తక్కువకు కోట్ చేసిన స్యూ కన్సార్టియంకు పనులు ... పోలవరం టెండర్ ఖరారు పోలవరం టెండర్లు ఖరారు చేయాలి |
![]() | `కాగ్' లెక్కలకు ప్రణబ్ ఫుల్ మార్క్స్ TV5 కాగ్ లెక్కల్లోనే తేడాలున్నాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రణబ్ , కాగ్ ను భుజాలకెక్కించుకోవడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దేశాన్ని కుదిపేస్తున్న కుంభకోణాల నష్టాన్ని అంచనావేయడంలో కాగ్ లెక్కలపై రాజకీయ దుమారం రేగుతుంటే, మరో పక్క కేంద్ర ... మనపైనా మాంద్యం ప్రభావం పరిధి దాటలేదు |
![]() | రాహుల్ కాన్వాయ్లోకి అపరిచితుడు TV5 కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ రక్షణలో మరోసారి భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్ లోని సొంత నియోజక వర్గం అమేథీలో పర్యటిస్తున్న రాహుల్ కాన్వాయిలో ఓ యువకుడు రివాల్వర్ తో చొరపడ్డాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ అధికారులు వెంటనే అతడిని పట్టుకుని అదుపులోకి ... రాహుల్ గాంధీ మీటింగ్ వద్ద రివాల్వర్ కలకలం |
![]() | అద్వానీ వ్యాఖ్యలపై విశాఖలో నిరసనలు TV5 అద్వానీ దిష్టిబొమ్మ దగ్దం చేసిన సమైక్యాంధ్ర జేఏసీ అద్వానీ వ్యాఖ్యలపై సీమాంధ్ర భగ్గుమంటోంది. తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామన్న ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు పెల్లుబికుతున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్యాలయం గాంధీ విగ్రహం ... అద్వానీ దిష్టిబొమ్మ దగ్ధం అద్వానీపై సమైక్యవాదుల ధ్వజం, దిష్టిబొమ్మ దగ్ధం |
![]() | బెంగళూరు జైల్లో యడ్యూరప్ప TV5 భూకుంభకోణంలో అరెస్టై జైల్లో ఉన్న యడ్యూరప్ప బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. కోర్టు ఆయనకు 22 వరకూ రిమాండ్ విధించిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఆయన పరప్పన్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. నిన్న ఆస్పత్రి నుంచి డిస్చార్జయిన ఆయనకు VIP ట్రీట్మెంట్ దొరుకుతోంది. ... కలత చెంది జైలుకే వెళ్తానంటున్న యడ్యూరప్ప యడ్యూరప్పకు ఛాతీనొప్పి |
![]() | అపార్థాలపై చర్చించ ను సాక్షి కఠ్మాండు: భారత పర్యటనలో తాను భారత్-నేపాల్ సంబంధాల మధ్య నెలకొన్న అపార్థాలు, అనుమానాలపై చర్చించబోనని నేపాల్ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ చెప్పారు. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం భారత్ రానున్నారు. ... భారత్ను కోరనున్న నేపాల్ |
![]() | ఐదు గంటల పాటు జయలలిత విచారణ సాక్షి బెంగళూరు: అక్రమ ఆస్తుల కేసులో కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం ఐదు గంటలపాటు విచారణ ఎదుర్కొన్నారు. హూసూరు రోడ్డు సమీపంలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం ... అక్రమాస్తుల కేసు విచారణ : బెంగళూరుకు జయలలిత హాజరు కావాల్సిందే |
![]() | కేజ్రివాల్పై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర: బీజేపీ సాక్షి అలహాబాద్: ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే బృందంలోని సభ్యుడైన అరవింద్ కేజ్రివాల్పై జరిగిన చెప్పు దాడి ఘటనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ ఆరోపించింది. అవినీతి ఉద్యమాన్ని తొక్కిపెట్టేందుకు కాంగ్రెస్ ఇలాంటి కొత్త కుట్రలు పన్నుతోందని పేర్కొంది. ... హజారే బృందం ర్యాలీలో కేజ్రీవాల్పై దాడి పై దాడి పూర్తిస్థాయి ... అన్నా టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్పై దాడి |
![]() | సంజీవ్భట్కు బెయిలు, విడుదల Vaartha Telugu news portal అహ్మదాబాద్, అక్టోబరు 17 :గోద్రా అనంతర అల్ల ర్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ఇరికించడానికి సాక్ష్యాధారాలను కల్పించారన్న ఆరోపణలకుగాను అరెస్టయిన సస్పెండయిన గుజరాత్ ఐపిఎస్ అధికారి సంజీవ్భట్ సోమవారం బెయిల్పై విడుదలయ్యారు.''న్యాయం ఇంకా బతికేఉంది అని ఆయన ... సంజీవ్భట్కు బెయిల్ సంజీవ్భట్కు బెయిల్ మంజూరు |
![]() | ఉప ఎన్నికలు - కాంగ్రెస్కు చెంపపెట్టు విశాలాంధ్ర హర్యానాలో హిస్సార్ లోక్సభ స్థానం, ఆంధ్రప్రదేశ్లో బాన్సువాడ, బీహార్లో దరుండా, మహారాష్ట్రలో ఖడక్వలస శాసనసభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు, దాని మిత్రులకు ఒక్కసీటు దక్కలేదు. ఈ ఫలితాలు కేంద్రంలో కాంగ్రెస్ పాలనపట్ల ప్రజల్లో పెరుగుతున్న ... ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవం చి హిస్సార్ లోక్సభ స్థానంలో ... |
![]() | యూపీఏ సర్కార్ పై విమర్శనాస్త్రాలు TV5 యూపీఏ ప్రభుత్వంలో వరుస కుంభకోణాలు వెలుగులోకి వస్తున్న నేపధ్యంలో కేంద్ర మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. 2 జీ స్పెక్ట్రం కుంభకోణం విషయంలో యూపీఏ ప్రభుత్వం ప్రజాభిమానం కోల్పోయినట్లు ఆయన ఘాటుగా స్పందించారు. మరాఠీ దిన పత్రిక లోక్ సత్తా నిర్వహించిన ఓ ... |
![]() | దాడిచేస్తాం... జాగ్రత్త! ప్రజాశక్తి ఆఫ్ఘన్ పాక్ సరిహద్దుల్లో తమ భూభాగంలో వున్న వజీరిస్తాన్పై దాడి చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని పాకిస్తాన్ అమెరికాను హెచ్చరించింది. పాకిస్తాన్ సైనిక దళాల అధిపతి జనరల్ అష్ఫాక్ పర్వేజ్ కయానీ రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీల సమావేశంలో మాట్లాడుతూ ... |
మాపై దాడికి అమెరికాపదిసార్లు ఆలోచించుకోవాలి సాక్షి ఇస్లామాబాద్: తమ భూభాగంపై దాడి చేసే ముందు అమెరికా పది సార్లు ఆలోచించుకోవాలని పాకిస్థాన్ సైనిక చీఫ్ జనరల్ అష్ఫక్ పర్వేజ్ కయానీ హెచ్చరించారు. అణ్వస్త్ర సామర్థ్యమున్న తమ దేశం.. ఇరాక్, అఫ్ఘానిస్థాన్ వంటిది కాదని అగ్రరాజ్యానికి గుర్తుచేశారు. అయితే తమ దేశంలోని ... |
![]() | మరో ప్రపంచం సాధ్యమే ; 'వాల్స్ట్రీట్ ఆక్రమణ' ఉద్యమకారుల నినాదం విశాలాంధ్ర న్యూయార్క్ : కార్పొరేట్ రంగ దురాశకు వ్యతిరేకంగా సాగుతున్న 'ఆక్రమణ' ఉద్యమాలు మిన్నం టాయి. దీనిలో ప్రత్యక్ష పోరాటం ఒక పార్శ్వమైతే, ఉద్యమకారులకు మద్దతు మరో పార్శ్వం. వాల్స్ట్రీట్ ఆక్రమణ ఉద్యమ కారులకు ప్రపంచ నలు మూలలనుండీ వస్తున్న మద్దతు పెరుగుతోంది. ... |
![]() | వాల్స్ట్రీట్ ఆక్రమణ ఉద్యమానికి ఒబామా మద్దతు విశాలాంధ్ర వాషింగ్టన్ : ఆర్థశతాబ్దం క్రితం (1960లలో) జరిగిన సామాజిక ఉద్యమానికి, ఆధునిక కాల సరిపోలే ఉద్యమం ''వాల్స్ట్రీట్ ఆక్రమణ '' పోరాటమేనని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా అంగీకరించకతప్పలేదు. వాషింగ్టన్ నేషనల్ మాల్లో ఏర్పాటు చేసిన పౌర హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథóర్ ... వాల్స్ట్రీట్ ముట్టడి తలూపిన ఒబామా |
![]() | 1500 నగరాల్లో వాల్స్ట్రీట్ నిరసనలు ప్రజాశక్తి నెల రోజుల క్రితం న్యూయార్క్లో ప్రారంభమైన వాల్స్ట్రీట్ ముట్టడి ఇప్పుడు ప్రపంచం మొత్తంలో నిరసనలకు దారి తీసింది. నాలుగు వారాల్లోనే అది ప్రపంచవ్యాప్తంగా 15 వందలకు పైగా నగరాలకు విస్తరించింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో వేలాది మంది ప్యూర్టా డెల్ సోల్ ... |
విశాలాంధ్ర న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ టర్కీలో ఆరు రోజులు పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, వాణిజ్య సంబంధాల పటిష్టత అన్సారీ పర్యటనలో ప్రధాన ఎజెండాగా వుంటుందని అధికారులు చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి నేడు అంకారాకు చేరుకున్నారు. ... |
యెమెన్ ఆందోళనల్లో 8మంది మృతి Vaartha Telugu news portal సనా(యెమెన్),అక్టోబరు 17: ప్రభుత్వ సేనలకు ఆందోళనకారులకు మధ్య యెమెన్ రాజధాని సనాలో ఆదివారం రాత్రి జరిగిన పోరాటంలో 8 మంది మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు సోమవారం ఈ విషయాన్ని వార్తాసంస్థలకు వివరించారు. 33ఏళ్లుగా పాలన సాగిస్తున్న అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ ... |
ప్రజాగ్రహ దర్పణాలు ప్రజాశక్తి అమెరికాలో వెల్లువెత్తుతున్న వాల్స్ట్రీట్ ఆక్రమణ ఉద్యమం, ఐరోపా, ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతున్న నిరసనోద్యమాలు నయా ఉదారవాద ఆర్థిక విధానాలపై ప్రజల ఆగ్రహానికి దర్పణం పడ్తోందని సిపిఎం పొలిట్బ్యూరో అభిప్రాయపడింది. ఈ నెల 17, 18 తేదీల్లో ఇక్కడ భేటీ అయిన ... |
![]() | ఇంగ్లాండ్ - ఇండియా మూడవ వన్డే లైవ్ స్కోర్ బోర్డ్ దట్స్ తెలుగు మొహాలి: ఇంగ్లాండ్ - ఇండియా మద్య జరుగుతున్న ఐదు వన్డే సిరిస్లలో ఇండియా ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్లలో ఇంగ్లాండ్పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మూడవ వన్డే ఈరోజు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ అయినటువంటి మొహాలిలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ... నేడే మూడో వన్డే : మధ్యాహ్నం 2-30 నుండి |
![]() | చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను: సచిన్ టెండూల్కర్ దట్స్ తెలుగు ముంబై: గ్రేటర్ నొయిడాలో ఇటీవల కొత్తగా నిర్మించిన బుద్ధా అంతర్జాతీయ సర్యూట్లో అక్టోబర్ 30న జరగనున్న తొలి ఫార్ములా వన్ రేస్కు క్రికెట్ దేవుడు మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా వీక్షించనున్నాడు. భారత్ గ్రాండ్ ఫిక్స్కి ఫార్ములా వన్ యజమాని బెర్నై ... ఫార్ములా వన్ రేసుకు సచిన్ |
![]() | పేసర్లకు లాభమే: వినయ్ కుమార్ సాక్షి మొహాలీ: ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన రెండు కొత్త బంతుల నిబంధన వల్ల పేస్ బౌలర్లకు లాభం జరుగుతుందని భారత బౌలర్ వినయ్ కుమార్ అన్నాడు. 'తెల్ల బంతితో స్వింగ్ చేయడం కష్టం. కానీ రెండు ఎండ్లలో కొత్త బంతి ఉండటం వల్ల ఇప్పుడు ఎక్కువసేపు బంతిని స్వింగ్ చేసే అవకాశం ... |
![]() | వన్డేజట్టులోకి తిరిగి వస్తా : అఫ్రీది Vaartha Telugu news portal కరాచీ : ప్రపంచ కప్ టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు గుబ్ బై చెప్పిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రీది అకస్మత్తుగా మనసు మార్చుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆడే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్రీది తాను మళ్లీ వన్డేల్లో ... అఫ్రిదీ రిటెర్మెంట్ వెనక్కి అఫ్రిదీ 'రీ ఎంట్రీ'! |
![]() | దూసుకుపోతున్న కోహ్లి ప్రజాశక్తి టీమిండియాలో వాయు వేగంతో దూసుకుపోతున్న యువ క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. కోహ్లి టీమిండియాలో ఇటు బ్యాటింగ్ అటు ఫీల్డింగ్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. జట్టులోకొచ్చిన మూడు సంవత్సరాల్లోనే తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. భారత జట్టులో నమ్మదగ్గ యువ ... దంచి కొట్టిన విరాట్: ఇంగ్లాండుపై ఇండియా విజయం |
![]() | ఫార్ములావన్ కు పన్ను మినహాయింపు పై సుప్రీం గరంగరం TV5 భారత్లో నిర్మించిన ఫార్ములావన్ ట్రాక్కు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ డికె జైన్ నేతృత్వంలోని ధర్మాసనం ట్రాక్ నిర్వాహకులు జైపీ గ్రూప్తో ... |
![]() | భారత జట్టుకు వన్డే ర్యాంకింగ్స్లో ముందంజ TV5 ఇంగ్లాండ్పై వరుసగా రెండు వన్డేలు నెగ్గడంతో భారత జట్టు వన్డే ర్యాంకింగ్స్లో ముందంజ వేసింది. తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా నాలుగో స్థానానికి ఎగబాకింది. సిరీస్ ప్రారంభానికి ముందు ఐదో స్థానంలో ఉన్న ధోనీసేన ప్రస్తుతం రెండు విజయాలతో మూడు పాయింట్లు ... |
![]() | జట్టు ఆట తీరు బాగుంది రెండు వన్డేల విజయంతో ధోనీ సంతోషం Vaartha Telugu news portal న్యూఢిల్లీ : ఇంగ్లాండ్తో జరిగిన రెండు వన్డేల్లో సైతం టీమ్ ఇండియా విజయ దుందుబి మోగించడంతో కెప్టెన్ ధోనీ సంతోషం వ్యక్తం చేశాడు. 'జట్టు రాణిస్తున్న తీరుకు నేను ఎంతో సంతోషించా.. సోమవారం ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాం డ్పైఐ 8 వికెట్ల తేడాతో గెలిచిన తీరు ... డిసెంబర్ 2న విశాఖలో వన్డే |
![]() | రెండో వన్డేలోనూ చేతులెత్తేసిన ఇంగ్లాండ్ కొహ్లి శతకం Vaartha Telugu news portal న్యూఢిల్లీ : ఫిరోజ్ కోట్లా మైదానంలో భారత్ మెరిసింది. విరాట్ కొహ్లి, గౌతం గంభీర్ కలిసి ఇంగ్లీష్ బౌలర్లను చీల్చి చెండాడి రెండో వన్డేలో 8 వికెట్ల విజయాన్ని అందించారు. వరుసగా రెండు మ్యాచ్లు భారీ తేడాతో గెలుచుకోవడం ద్వారా 2-0 తో సీరీస్పై పట్టు సాధించడమే కాకుండా, ... కోహ్లి సెంచరీ : వినరు 'ఫైర్స్'! " కోట్లా" బాద్షా కోహ్లి |
![]() | ప్రభాస్ సినిమా మొదలైంది సాక్షి పభాస్ హీరోగా సినిమా మొదలైంది. రచయిత కొరటాల శివ దర్శకునిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి ఎం.ఎం.కీరవాణి స్విచాన్ చేయగా, వి.వి. ... ప్రభాస్ నూతన చిత్రం ప్రారంభం ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభం ప్రభాస్ కొత్త చిత్రం |
![]() | చిన్ని కృష్ణ దర్శకత్వంలో సునీల్ ఖరారు దట్స్ తెలుగు నా తదుపరి చిత్రం బి చిన్ని కృష్ణ దర్శకత్వం చేయబోతున్నాను.పూల రంగడు అనంతరం ఈ చిత్రం తెరకెక్కుతుంది.పెద్ద నిర్మాణ సంస్ధ ఈ చిత్రం నిర్మిస్తుంది అన్నారు సునీల్ ఓ ప్రెస్ మీట్ లో. ఇంతకీ చిన్ని కృష్ణ అంటే స్టార్ రైటర్ చిన్న కృష్ణ కాదు. నిఖిల్ తో వీడు తేడా చిత్రం ... సునీల్తో చిన్నికృష్ణ చిత్రం సునీల్ హీరోగా భారీ చిత్రం |
![]() | ఆశ్చర్యపరిచే వెన్నెల సీక్వెల్ సాక్షి 'వెన్నెల' చిత్రం ద్వారా నటుడిగా పరిచయమై, అనంతరం వరుసగా సినిమాలు చేస్తూ హాస్యనటునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు 'వెన్నెల' కిశోర్. ఏ చిత్రం అయితే తన ఇంటి పేరుగా మారిందో ఇప్పుడు అదే చిత్రం సీక్వెల్కి దర్శకత్వం వహిస్తున్నారాయన. ఈ సీక్వెల్కి 'వెన్నెల 1 1/2' అనే ... డిసెంబర్లో 'వెన్నెల 1 1/2' విదేశాలను చుట్టిన 'వెన్నెల1 1/2' |
![]() | నారా రోహిత్ 'సోలో' నవంబర్ 24న దట్స్ తెలుగు గతంలో బాణం సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన నారా రోహిత్ తాజాగా 'సోలో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 24న విడుదల చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. 'ఏ సాలిడ్ లవ్స్టోరి' అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ... దేనికైనా అతనొక్కడే 'సోలో'గా అలరిస్తాడు |
![]() | పనోరమకు ఎంపికైన విరోధి సినిమా TV5 నీలకంఠ దక్శకత్వంలో శ్రీకాంత్ నటించిన విరోధి చిత్రం పనోరమ నేషనల్ అవార్డ్ పోటీలకు ఎంపికయ్యింది.ఈ చిత్రోత్సవంతో మొత్తం 24 భారతీయ చిత్రాలు ఎంపిక అయ్యాయి.గోవాలో జరిగే ఈ చిత్రోత్సవంలో ఈనెల 23 వతేదీన విరోధి చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ ... ఇండియన్ పనోరమాకు విరోధి పనోరమా 2011 ఎంపికైన ఏకైక తెలుగు సినిమా |
![]() | 75కిలోల బెల్లంతో తులాభారం సమర్పించిన సూపర్ స్టార్...! దట్స్ తెలుగు తనకు అనారోగ్యం కలిగినప్పుడు పెట్టుకున్న మొక్కును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న తిరుమల వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. తన మిత్రుడు, నటుడు మోహన్ బాబు, కుటుంబ సభ్యులతో కలిసి రజనీ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తులాభారంగా 75 ... |
![]() | పవన్ 'పంజా' హైలెట్స్ ఇవే దట్స్ తెలుగు పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజాపైనే అందరి దృష్టీ ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హైలెట్సే హాట్ టాపిక్ గా మారాయి. మ్యూజిక్,యాక్షన్ పార్ట్ ఈ చిత్రానికి మెయిన్ హైలెట్ గా చెప్తున్నారు. అలాగే సినిమా ఫస్ట్ లుక్ మంచి క్రేజ్ తెచ్చుకోవటంతో పాటు..సినిమా చాలా బాగా వచ్చిందనే ... |
![]() | కర్నూలు MRS టైర్ల గోడౌన్లో ఫైర్ TV5 రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. కాకినాడ డీప్వాటర్పోర్ట్లో జరిగిన ప్రమాదం పెద్దది కాగా.. మిగతా చోట్ల జరిగిన ప్రమాదాలు కూడా భారీ నష్టాన్ని మిగిల్చాయి.కర్నూల్లోని MRS టైర్ల గోడౌన్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంటలు తీవ్రస్థాయిలో ... |
![]() | బాలయ్య తో జయంత్ సినిమా TV5 బాలకృష్ణ కథానాయకుడిగా జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. 'లక్ష్మినరసింహా' వంటి హిట్ చిత్రాన్ని అందించిన జయంత్ మరో అద్భుతమైన స్క్రిప్టును బాలయ్య కోసం తయారు చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సినిమా సెట్స్కెళుతుంది. ... |
![]() | వేలంలో మహేష్ బాబు, సమంత డ్రెస్సులు దట్స్ తెలుగు మహేష్ బాబు, సమంత నటించిన తాజా సినిమా దూకుడు. ఈ సినిమా సూపర్ హిట్ కలెక్షన్లతో ఈ సీజన్ లో బిగ్గెట్ హిట్ గా తూసుకెలుతూ...పాత రికార్డులను బద్దలు కొట్టేందుకు రెడీ అవుతోంది. కాగా...ఈ చిత్రంలో మహేష్ బాబు, సమంత ధరించిన కాస్ట్యూమ్స్ ను వేలం వేసేయాలని నిర్ణయించారు. ... |